#
MLC
తెలంగాణ  

మండలిలో గుత్తాపై అవిశ్వాస తీర్మానం...?

మండలిలో గుత్తాపై అవిశ్వాస తీర్మానం...? శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పై బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారన్న వార్తలు రావడంతో కాంగ్రెస్ నాయకత్వం అప్రమత్తమైంది. మండలి చైర్మన్ పై బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం పెడితే ఆ పార్టీకి ఉన్న సంఖ్యా బలంతో తేలికగా నెగ్గుతుంది. సభలో బీఆర్ఎస్ ఆధిపత్యాన్ని గండి కొట్టేందుకు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష వైపు మొగ్గు చూపుతోంది.
Read More...
జాతీయం  

MLC : కవితకు జ్యుడీషియల్‌ కస్టడీ జులై 3 వరకూ పొడిగింపు

MLC : కవితకు జ్యుడీషియల్‌ కస్టడీ జులై 3 వరకూ పొడిగింపు జయభేరి, న్యూ డిల్లీ, జూన్ 3 :ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్‌ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. ఈ సారి ఏకంగా నెలపాటూ కస్టడీ పొడిగిస్తూ ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం ఈ కేసులో రిమాండ్‌లో ఉన్న కవితను.. జ్యూడీషియల్‌ కస్టడీ...
Read More...
తెలంగాణ  

ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, పాశం యాదగిరికి మధ్య గొడవ

ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, పాశం యాదగిరికి మధ్య గొడవ మహేష్ గౌడ్ చేతి నుంచి మైక్ లాక్కున్న పాశం యాదగిరి.. ఓ పాట ఆవిష్కరణ సభలో గొడవ రేపు చంద్రబాబు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్లే ఆంధ్ర తెలంగాణ కలిపేస్తారేమో అని మాకు భయం అయితుంది. తెలంగాణ ద్రోహులను పక్కన పెట్టుకొని దశాబ్ది ఉత్సవాలు ఎలా చేస్తారు.. తెలంగాణ ఐక్య వేదిక తరపున ఆ కార్యక్రమాన్ని...
Read More...
తెలంగాణ  

తీన్మార్ మల్లన్న భారీ విజయానికి అంతా కృషి చేయాలి

తీన్మార్ మల్లన్న భారీ విజయానికి అంతా కృషి చేయాలి జయభేరి, వైరా : ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు భారీ విజయాన్ని అందిద్దామని, ఇందుకోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు విశేషంగా కృషి చేయాలని కాంగ్రెస్ వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్.  శుక్రవారం వైరా ఠాగూర్ విద్యాలయంలో ఏర్పాటుచేసిన ప్రవేట్ ఉపాధ్యాయుల సమావేశంలో ప్రసంగించారు. పదేళ్ల...
Read More...
తెలంగాణ  

ప్రత్యామ్నాయ పార్టీలు లేదా నాయకులను ఎన్నుకుంటే వారు సమస్యలపై ప్రభుత్వాన్ని

ప్రత్యామ్నాయ పార్టీలు లేదా నాయకులను ఎన్నుకుంటే వారు సమస్యలపై ప్రభుత్వాన్ని మూడు ప్రధాన పార్టీలతో పాటు 11 రిజిస్టర్డ్ పార్టీలు, 38 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. సాధారణ ఎన్నికలకు భిన్నంగా, విద్యావంతులైన పట్టభద్రులచే శాసన మండలికి ఎన్నుకోబడే ఈ ఎన్నికల్లో విద్యావంతులు, పట్టభద్రుల సమస్యల పట్ల పూర్తి అవగాహన కలిగిన అభ్యర్థులను ఎన్నుకోవాలి.
Read More...
తెలంగాణ  

చట్టసభల్లో ప్రశ్నించే గొంతుకగా నిలిచేందుకు ఉన్నత విద్యావంతుడు

చట్టసభల్లో ప్రశ్నించే గొంతుకగా నిలిచేందుకు ఉన్నత విద్యావంతుడు 27న జరుగనున్న ఎమ్మెల్సీ పట్టభద్రుల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి తొలి ప్రాధాన్యం ఓటు నమోదు చేసి గెలిపించాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి
Read More...
తెలంగాణ  

MLC : ఎమ్మెల్సీ అభ్యర్థి డా. ఈడా శేషగిరిరావు గౌడ్ ను గెలిపించుకోవాలి

MLC : ఎమ్మెల్సీ అభ్యర్థి  డా. ఈడా శేషగిరిరావు గౌడ్ ను గెలిపించుకోవాలి యువత భవిష్యత్తు బాగుంటేనే దేశ భవిష్యత్తు బాగుంటుందని గాఢంగా విశ్వసించే సుప్రీం కోర్టు న్యాయవాది డా. ఈడా శేషగిరిరావు గౌడ్ 27 మే 2024లో జరుగనున్న వరంగల్-ఖమ్మం-నల్లగొండ  జిల్లాల పట్టభద్రుల  నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. విద్యావంతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపట్ల న్యాయవాదిగా, రాజ్యాంగ న్యాయశాస్త్ర నిపుణులుగా వారికి అపారమైన విషయ  పరిజ్ఞానం ఉన్నది. ఆయా సమస్యలకు తగిన పరిష్కారాన్ని చట్టబద్దంగా తీర్చాలన్న సంకల్పంతోనే వారు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 
Read More...
తెలంగాణ  

MLC : ఎవరి విద్యార్హత ఎంత?

MLC : ఎవరి విద్యార్హత ఎంత? పట్టభద్ర ఓటర్లు ఆలోచించి విద్యావంతులకు ఓటు వేసి చట్టసభలకు పంపాలి.. ప్రజాస్వామ్య పరిరక్షణలో బాధ్యతగా వ్యవహరించాలి.. నిరుద్యోగులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కార దిశగా చట్టంపై పూర్తి అవగాహన ఉన్న వారిని ఎన్నుకోవాలి
Read More...
తెలంగాణ  

ఈరోజు తెలంగాణకు కావలసింది అధికార స్వరాలు కాదు.. ధిక్కార స్వరాలు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలు

ఈరోజు తెలంగాణకు కావలసింది అధికార స్వరాలు కాదు.. ధిక్కార స్వరాలు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలు అమెరికాలో ఏడేళ్ల పాటు పలు అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగం చేసిన రాకేష్ రెడ్డి.. ఇండస్ ఫౌండేషన్ ద్వారా ఓరుగల్లులో కూచిపూడి, పేరిణి లాంటి నృత్య కళలను, పల్లె సంస్కృతులను, సాహిత్యాన్ని, మన జానపద కళారూపాలను పరిరక్షించడం కోసం ఎంతగానో కృషి చేస్తున్నారు. కేసిఆర్ ఆశీస్సులతో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న రాకేష్ రెడ్డి.. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సరైన చాయిస్. 
Read More...
తెలంగాణ  

పట్టభద్రుల ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న ను గెలిపించాలి

పట్టభద్రుల ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న ను గెలిపించాలి తీన్మార్ మల్లన్నకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి. రాజ్యాంగాన్ని నాశనం చేయాలని బీజేపీ కుట్ర చేస్తుందని, రాజ్యాంగాన్ని నాశనం చేసి గిరిజనులు, దళితులు, వెనుకబడిన వర్గాలకు కల్పించిన రిజర్వేషన్లను రద్దు చేయాలని బీజేపీ కోరుకుంటుంది అని ఆరోపించారు.
Read More...
తెలంగాణ  

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆధార్ పార్టీ అధ్యక్షులు నామినేషన్ దాఖలు

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా  ఆధార్ పార్టీ అధ్యక్షులు నామినేషన్ దాఖలు జయభేరి, హైదరాబాద్ :ఖమ్మం, వరంగల్, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్.ఎల్. సి అభ్యర్థిగా ఆదార్ పార్టీ (చపాతీ రోలర్) అధ్యక్షులు డా. ఈడా శేషగిరి రావు గౌడ్ నిన్న నామినేషన్ దాఖలు చేశారు. తను ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం తుమ్మలపల్లి గ్రామంలో జన్మించిన వీరు రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబంతో పాటు వారి...
Read More...
ఆంద్రప్రదేశ్  

పట్టభద్రుల MLC BRS అభ్యర్థిగా రాకేష్ రెడ్డి

పట్టభద్రుల MLC BRS అభ్యర్థిగా రాకేష్ రెడ్డి జయభేరి, రాంనగర్, మే 3:నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేష్ రెడ్డికి అవకాశం దక్కింది. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ శుక్రవారం ఆయన పేరును అధికారికంగా ప్రకటించారు. ఈ స్థానానికి వరంగల్‌ నుంచి రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ కె.వాసుదేవారెడ్డి, కుడా మాజీ చైర్మన్‌ సంగంరెడ్డి సుందర్‌రాజ్‌...
Read More...

Advertisement