యాదగిరిగుట్టలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
కాంగ్రెస్ నేతలు భూకబ్జాలకు పాల్పడ్డారని బీజేపీ నేతలు ఆరోపణలు
యాదగిరిగుట్ట పీఎస్లో ఫిర్యాదు చేసిన ఇరువర్గాలు
కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య ఘర్షణ
జయభేరీ, యాదగిరిగుట్ట, జనవరి 11: యాదగిరిగుట్ట పట్టణంలోని కాంగ్రెస్,బీజేపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. ఆదివారం యాదగిరిగుట్ట పట్టణ సీఐ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి ప్లాట్ను యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన కాంగ్రెస్ నేతలు కబ్జా చేశారని పీఎస్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన బీజేపీ నేతలను కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు.

Read More SBI | రమేష్ మృతి తీరని లోటు
Views: 3


