యువత తమలోని టాలెంట్ ను పదును పెట్టుకోవాలి...
సింగింగ్ డబ్బింగ్ రంగాలలో ప్రతిభ చూపించిన యువ కళాకారిని.. మనం ఫౌండేషన్ చక్రవర్తి... అపర్ణ చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఎక్కలూరి వరలక్ష్మి..
మనం బుక్ ఆఫ్ రికార్డ్ ఇంటర్నేషనల్ మనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన అవార్డుల ప్రధాన కార్యక్రమంలో యువ కళాకారిని ఎక్కలూరి వరలక్ష్మి గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఉత్తమ ప్రతిభను కనబరిచినందుకు అవార్డుతో సత్కరించి అభినందనలు అందించారు ఫౌండేషన్ ప్రతినిధులు. ఈ సందర్భంగా మనం ఫౌండేషన్ చక్రవర్తి అలాగే అపర్ణ చేతుల మీదుగా ఎక్కలూరి వరలక్ష్మి అవార్డు తో పాటు సర్టిఫికెట్ ను అందుకున్నారు. ఈ సందర్భంగా మనం ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ యువతలో స్కిల్ ఎక్కువగా ఉంటుంది. వారి యొక్క స్కిల్ టాలెంటును పదును పెడితే భవిష్యత్తు బంగారు బాటగా మారుతుంది.
Views: 1


