స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
జయభేరి, సైదాపూర్ : ఎంతో మంది స్వాతంత్ర్య సమరయోధులు నేలకొరిగి, తమ ప్రాణాలను తృచ్చ ప్రాయంగా వదిలిపెట్టి, మనందరికీ స్వేచ్ఛ వాయువులు ప్రసాదించిన ఈ శుభదినమే మన స్వాతంత్ర దినోత్సవం. దేశమంతటా ఘనంగా జరుపుకుంటున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల శుభ తరుణంలో కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం దుద్దులపల్లి గ్రామంలో 79వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని గ్రామంలో పలుచోట్ల జెండాను ఎగరవేయడం జరిగినది.
Read More Telangana I పేట ఎవరి సొంతం..!?

Views: 5


