#
Sanjay
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... Sonakshi : కూరగాయల్లా బేరాలు ఆడుతుంటారు..
Published On
By Jayabheri Daily
ఈ అమ్మడు ఆచితూచి లను ఎంచుకుంటూ దూసుకుపోతుంది. ఇప్పుడు స్టార్ డైరెక్టర్ సంజయ్ లీల బన్సాలి దర్శకత్వంలో తెరకెక్కిన 'హీరమండి ది డైమండ్ బజార్... సిరీస్ లో నటించింది. ఈ వెబ్ సిరీస్ లో సోనాక్షి తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది. సోనాక్షి సిన్హా తాజాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. Modi : మోదీ పక్కా లోకల్…. బండి సంజయ్
Published On
By Jayabheri Daily
మోదీ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే కుట్రను కాంగ్రెస్ చేస్తోంది. మోదీకి ఆస్తిపాస్తులు... బ్యాంకు బ్యాలెన్స్ లేవు. ప్రధాని పదవి వద్దనుకుంటే జబ్చకు సంచి వేసుకుని పోయే మహనీయుడు మోదీ. నా మోదీని కించపరుస్తున్న కాంగ్రెస్ నేతలారా... ఖబడ్దార్. నా మోదీ మొండిమొలోడు కాదు... ఈ దేశాన్ని భ్రష్టు పట్టించిన కాంగ్రెస్ ను మెడలు పట్టి బయటకు గెంటేసిన జగమొండి. ఫోన్ ట్యాపింగ్ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు
Published On
By Jayabheri Daily
వ్యవస్థను భ్రష్టు పట్టించిన, వ్యక్తిగత స్వేచ్ఛపై దాడి చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసును నీరుగార్చేందుకు యత్నిస్తున్నరని ఆరోపించారు. గతంలో డ్రగ్స్, మియాపూర్ భూములు, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు మాదిరిగానే ఫోన్ ట్యాపింగ్ కేసును మూసివేసే కుట్ర జరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ తతంగమంతా సిరిసిల్ల కేంద్రంగా జరిగింది. Ponnam Prabhakar : కేసీఆర్, బండి సంజయ్ పై మంత్రి పొన్నం ఫైర్...
Published On
By Jayabheri Daily
రైతుల సమస్యలపై పోరాడుతున్న బీజేపీ బీఆర్ఎస్ను రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తప్పుబట్టారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీజేపీ ఎంపీ బండి సంజయ్ తీరుపై పొన్నం మండిపడ్డారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కరువు పరిస్థితులపై కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం... Bjp Bandi Sanjay : నన్ను ఓడించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్కక్కు
Published On
By Jayabheri Daily
రాష్ట్రంలో ఖజానా ఖాళీ…. జీతాలకు డబ్బులిచ్చే పరిస్థితి లేదు బీజేపీ ఎంపీలను గెలిపిస్తేనే తెలంగాణకు అత్యధిక నిధులు తీసుకొచ్చే అవకాశం జాయినింగ్స్ పై ప్రత్యేక ద్రుష్టి పెట్టండి కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ ‘‘పార్లమెంట్ ఎన్నికల్లో ఏ సర్వే చూసినా కరీంనగర్ లో బీజేపీ భారీ మెజారిటీతో గెలుస్తుందని నివేదికలొస్తున్నయ్. దీంతో... 
