#
Minister
ఆంద్రప్రదేశ్  

ఆ బిడ్డకు తండ్రి ఎవరు... డీఎన్ఏ టెస్ట్ చేయించండి... హోంమంత్రిని కలిసిన శాంతి భర్త.

ఆ బిడ్డకు తండ్రి ఎవరు... డీఎన్ఏ టెస్ట్ చేయించండి... హోంమంత్రిని కలిసిన శాంతి భర్త. విజయవాడ :ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపుతున్న ఎన్టీఆర్‌ జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాను విదేశాల్లో ఉన్నప్పుడు తన భార్య గర్భం దాల్చిందని ఆరోపించిన ఆమె భర్త మదన్ మోహన్.. తాజాగా మరోసారి మీడియా ముందుకు వచ్చి సంచలన డిమాండ్ చేశారు. శాంతికి పుట్టిన బిడ్డకు తండ్రి...
Read More...
జాతీయం  

ఎన్‌డిఎ ఎంపీల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ కన్నీటి పర్యంత్తం

ఎన్‌డిఎ ఎంపీల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ కన్నీటి పర్యంత్తం జయభేరి, చెన్నై :లోక్‌సభ ఎన్నికలలో తాము తమిళనాడులో ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయామంటూ ఇటీవల జరిగిన ఎన్‌డిఎ ఎంపీల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ కన్నీటి పర్యంతమయ్యారని డిఎంకె సొంత పత్రిక మురసోలి సోమవారం తన సంపాదకీయంలో వెల్లడించింది. తాము ఎందుకు గెలవలేకపోయామో ఆయన చెప్పలేదు.  అందుకు గల కారణాన్ని కూడా ఆయన గ్రహించినట్లులేదు.ఒకవేళ...
Read More...
ఆంద్రప్రదేశ్  

మహిళలపై అఘాయిత్యానికి పాల్పడాలంటే భయపడాలి...

మహిళలపై అఘాయిత్యానికి పాల్పడాలంటే భయపడాలి... మహిళల భద్రత విషయంలో మహిళా సంఘాల సూచనలు తీసుకుంటామన్నారు. లేని దిశ చట్టాన్ని ఉన్నట్లు గత ప్రభుత్వం అభూత కల్పనలు సృష్టించిందని ఆమె మండిపడ్డారు. పోలీసు అధికారులపై కక్ష సాధింపు చర్యలు ఉండవని, తప్పు చేసిన వారిని గాడిలో పెట్టడం తమ బాధ్యతగా భావిస్తున్నామని అనిత పేర్కొన్నారు.
Read More...
తెలంగాణ  

BJP : ఎవరికో మంత్రి పదవి...

BJP : ఎవరికో మంత్రి పదవి... మెజార్టీ తగ్గిన నేపథ్యంలో ఈసారి తెలంగాణకు ఛాన్స్ ఇవ్వాలని భావిస్తోంది తెలంగాణ నుంచి ఇద్దరిని కేంద్ర కేబినెట్‌లోకి తీసుకోవాలని భావిస్తున్నారట ప్రధాని నరేంద్రమోదీ. వారికి సహాయ మంత్రులు ఇవ్వాలని ప్లాన్ చేసినట్టు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ రేసులో మాజీ మంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, డీకే అరుణ లాంటి నేతలు పోటీ పడుతున్నారు.వీళ్లలో ఇద్దరికి మాత్రమే ఛాన్స్ ఇవ్వనున్నట్లు ఢిల్లీ నుంచి సంకేతాలు వెలువడుతున్నాయి.
Read More...
జాతీయం  

Pm modi I ప్ర‌ధాని మోడీ రాజీనామా..

Pm modi I ప్ర‌ధాని మోడీ రాజీనామా.. ఈ రాజీనామాను రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ఆమోదించారు. ఆప‌ద‌ర్మ ప్ర‌ధానిగా కొన‌సాగాల‌ని రాష్ట్ర‌ప‌తి (Pm modi) మోడీని కోరారు. ఏన్డీయే కూట‌మికి 293 సీట్లు ఉండ‌డంతో ప్ర‌భుత్వ ఏర్పాటుకు సిద్ద‌మ‌వుతోంది. జూన్ 8న మూడో సారి ప్ర‌ధానిగా న‌రేంద్ర మోడీ ప్ర‌మాణ స్వీకారం చేయనున్నార‌ని స‌మాచారం.
Read More...
తెలంగాణ  

Rahul Ghandhi : రాహుల్ గాంధీ ప్రధాని కావాలనీ 

Rahul Ghandhi : రాహుల్ గాంధీ ప్రధాని కావాలనీ  కాంగ్రెస్ పార్టీకి చెందిన రాయప్ప. అదేవిధంగా, ప్రస్తుతం కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేయాలనే ఉద్దేశ్యంతో హైదరాబాద్ నుండి వయనాధ్ కేరళ రాష్ట్రం (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక & కేరళ 1200 కి.మీ.లు) ప్రయాణించారు, వారీ ప్రియతమ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీజీ భారతదేశానికి ప్రధానమంత్రి కావాలనీ.
Read More...
తెలంగాణ  

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సీపీఐ, సీపీఎం, తెలంగాణ జన సమితి నేతలు భేటీ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సీపీఐ, సీపీఎం, తెలంగాణ జన సమితి నేతలు భేటీ నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక, చివరి రోజు ప్రచార సరళిపై నేతలు చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై రేవంత్ రెడ్డి సమీక్షించారని ఎమ్మెల్సీ మహేశ్కుమార్ గౌడ్ పేర్కొన్నారు. సీపీఐ, సీపీఎం, జన సమితి పార్టీలు పూర్తిగా కాంగ్రెస్కు మద్దతుగా నిలుస్తున్నాయని తెలిపారు.
Read More...
తెలంగాణ  

మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో షాక్ !

మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో షాక్ ! షామీర్ పేట్ మండలంలోని బొమ్రాసిపేట్ పెద్ద చెరువు ఎఫ్టీఎల్‌ లో నిర్మించిన ప్రహరీ గోడ ను అధికారులు కూల్చివేశారు. చెరువు ఎఫ్టీఎల్‌లో అక్రమ నిర్మాణాలు చేశారంటూ మల్లారెడ్డిపై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో జేసీబీల సాయంతో చెరువులో నిర్మించిన ప్రహరీ గోడలను ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు కూల్చివేశారు.
Read More...
తెలంగాణ  

రవీంద్ర కుమార్ తండ్రి కనిలాల్ చిత్రపటానికి నివాళులు అర్పించిన మాజీ మంత్రి కేటీఆర్

రవీంద్ర కుమార్ తండ్రి కనిలాల్ చిత్రపటానికి నివాళులు అర్పించిన మాజీ మంత్రి కేటీఆర్ జయభేరి, దేవరకొండ :దేవరకొండ లో రవీంద్ర కుమార్ తండ్రి కనిలాల్ చిత్రపటానికి నివాళులు అర్పించిన మాజీ మంత్రి కేటీఆర్. ఇటీవల కనికాల్ మృతి చెందడంతో మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, కుటుంబ సభ్యులను పరామర్శించిన బిఆర్ఎస్ నేత కేటీఆర్ తో పాటు మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మేల్యే పల్లా రాజేశ్వర్...
Read More...
అంతర్జాతీయం 

Slovakia : స్లోవేకియా ప్రధాని ఫిట్జోపై కాల్పులు, అసలేం జరిగిందంటే..

Slovakia : స్లోవేకియా ప్రధాని ఫిట్జోపై కాల్పులు, అసలేం జరిగిందంటే.. ఓ ప్రభుత్వ కార్యక్రమానికి ప్రధాని హాజరై, తిరిగి వెళుతుండగా సెంట్రల్ స్లోవేకియా పట్టణం హాండ్లోవాలో ఈ ఘటన జరిగింది. కాల్పులు జరిపినట్టు అనుమానిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది ప్రధానిపై జరిగిన హత్యాయత్నమేనని అధికారులు చెబుతున్నారు.
Read More...
జాతీయం  

Rs. : రూ. 32 కోట్లు పట్టుబడిన కేసు

Rs. : రూ. 32 కోట్లు పట్టుబడిన కేసు ఈ దాడిలో పట్టుబడిన నగదును లెక్కించేందుకు పెద్ద మొత్తంలో కౌంటింగ్ మిషన్లు తెప్పించడం, గుట్టలుగా ఉన్న రూ. 500 నోట్లను లెక్కించిన దృశ్యాలు ఇటీవల వైరల్ అయిన విషయం తెలిసిందే.
Read More...
తెలంగాణ  

TFMC 10వ నేషనల్ ఫెసిలిటీస్ మేనేజర్స్ సమ్మిట్-2024కు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు

TFMC 10వ నేషనల్ ఫెసిలిటీస్ మేనేజర్స్ సమ్మిట్-2024కు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు TFMC తన 10వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. సమ్మిట్ భవిష్యత్ సాంకేతికత మరియు ప్రతి ఫెసిలిటీ మేనేజర్ రాబోయే 10 సంవత్సరాలలో ఉపయోగించే AI పద్ధతులపై దృష్టి పెడుతుంది.
Read More...

Advertisement