#
Sharmila
ఆంద్రప్రదేశ్  

హత్యా నిందితుడికి మళ్ళీ ఎందుకు పట్టం కడుతున్నారు ?

హత్యా నిందితుడికి మళ్ళీ ఎందుకు పట్టం కడుతున్నారు ? రాముడికి లక్ష్మణుడు ఎలాగో వైఎస్సార్ కు వివేకా అలా ఉండేవాడు. వివేకా చనిపోయి 5 ఏళ్లు అయ్యింది. చంపేశారు.. హత్య చేశారు. గొడ్డలితో 7 సార్లు అతి క్రూరంగా హత్య చేశారు. ఎముకలు,మెదడు బయటకు వచ్చేలా నరికి చంపారు. ఎవరు చంపారో అందరికీ తెలుసు. సిబిఐ  దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. అవినాష్ రెడ్డి నిందితుడు అని అన్ని సాక్ష్యాలు ఉన్నాయి.
Read More...
ఆంద్రప్రదేశ్  

Sharmila : ప్రాజెక్ట్ ల పట్టింపులేదు… ఒక్క పరిశ్రమ రాలేదు.. షర్మిల

Sharmila : ప్రాజెక్ట్ ల పట్టింపులేదు… ఒక్క పరిశ్రమ రాలేదు.. షర్మిల  2019 ఎన్నికలో బాబు కట్టలేదని జగన్ ఎద్దేవా చేశాడు.  అధికారంలో వస్తె ప్రాజెక్ట్ పూర్తి చేసి 127 చెరువులకు నీళ్ళు ఇస్తా అన్నారు.  లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తామన్నారు.  అధికారంలో వచ్చాక ప్రాజెక్ట్ పట్టింపు లేదు.  ఇండస్ట్రియల్ కారిడార్ అన్నాడు.  ఒక్క పరిశ్రమ రాలేదు.
Read More...
ఆంద్రప్రదేశ్  

AP Vote : మీ ఓటు ఎవరికి...

AP Vote : మీ ఓటు ఎవరికి... జయభేరి, కడప, ఏప్రిల్ 12 :హంతకులకు సీటు ఇచ్చినందుకే కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నట్టు ఏపీపీసీసీ అధినేత్రి షర్మిల ప్రకటించారు. ఈ ఎన్నికల్లో న్యాయం ఒకవైపు, అన్యాయం మరోవైపు, ధర్మపోరాటం ఒకవైపు, డబ్బు, అధికారం మరోవైపు. కడప ఎంపీగా న్యాయం కోసం పోరాడే షర్మిల గెలుస్తారో లేదో ప్రజలే తేల్చాలన్నారు. పులివెందులో...
Read More...
ఆంద్రప్రదేశ్  

Jagan : బీజేపీ బానిస జగన్

Jagan : బీజేపీ బానిస జగన్ జయభేరి, కడప :కడప జిల్లాలో జగన్, అవినాష్ రెడ్డిలే లక్ష్యంగా ఏపీపీసీసీ అధినేత్రి షర్మిల బస్సుయాత్ర కొనసాగుతోంది. మతం పేరుతో రాజకీయాలు చేస్తున్న బీజేపీకి జగన్ మోహన్ రెడ్డి బానిస అంటూ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ ఎప్పుడూ బీజేపీకి వ్యతిరేకంగా ఉండేవారని గుర్తు చేశారు. ఇలాంటి ముస్లింలకు జగన్ మోహన్ రెడ్డి...
Read More...

Advertisement