#
tirupati
ఆంద్రప్రదేశ్   ఆధ్యాత్మికం 

శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల

శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల జూలై 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్లో టికెట్లు మంజూరవుతాయి. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను జూలై 22వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు.
Read More...
తెలంగాణ  

విద్యార్థులకు భోజనం ప్లేట్లు, గ్లాసులు అందజేసిన తిరుపతి రెడ్డి 

విద్యార్థులకు భోజనం ప్లేట్లు, గ్లాసులు అందజేసిన తిరుపతి రెడ్డి  గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలో పాటు అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులు, ప్రభుత్వం అందించే మధ్యాహ్న భోజనం తినేందుకు 400 మంది విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులు గ్రామ మాజీ సర్పంచ్ బాబు యాదవ్, తన మిత్రుడు యాటవెళ్లి మహిపాల్ రెడ్డి తో కలిసి అందజేశారు. త్వరలో వారికి షూలు కూడా అందజేయనున్నట్లు తెలిపారు.
Read More...
ఆధ్యాత్మికం 

రోజుకు 2.14 లక్షల మందికి అన్నదానం

రోజుకు 2.14 లక్షల మందికి అన్నదానం తిరుమల, తిరుపతిలతో కలిపి రోజుకు సగటున 1.92 లక్షల మంది అన్నప్రసాదం స్వీకరిస్తున్నారు. వీరిలో తిరుమలలో అన్నం తినేవారి సంఖ్య దాదాపు 1.75లక్షలు కాగా, తిరుపతిలో 17వేలు మందిగా ఉంది. వారాంతాల్లో తిరుమలలో 1.95 లక్షలు, తిరుపతిలో 19 వేలతో కలిపి సుమారు 2.14 లక్షల మందికి అన్నప్రసాదం స్వీకరిస్తున్నారు.
Read More...
ఆధ్యాత్మికం 

ముత్యపు కవచంలో మురిపించిన శ్రీ మలయప్ప

ముత్యపు కవచంలో మురిపించిన శ్రీ మలయప్ప ఉదయం 6.30 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు ఉభయనాంచారులతో కలిసి శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారానికి వేంచేపు చేశారు. ఉదయం 8 గంటలకు ఆలయ అర్చకులు మరియు వేదపారాయణదారులు శాస్త్రోక్తంగా మహాశాంతి హోమం నిర్వహించారు.
Read More...
ఆధ్యాత్మికం 

జూన్ 14న శ్రీ గోవిందరాజ స్వామివారి పుష్పయాగం

జూన్ 14న శ్రీ గోవిందరాజ స్వామివారి పుష్పయాగం జూన్ 14న ఉదయం 9.30 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవింద రాజ స్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె,  పసుపు, చందనం, కొబ్బరినీళ్ల‌తో అభిషేకం చేస్తారు.
Read More...
ఆధ్యాత్మికం 

ttd increased - tokens : శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు భారీగా పెంపు

ttd increased - tokens : శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు భారీగా పెంపు ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. వేలాది మంది స్వామివారిని దర్శించుకుంటున్నారు. వారి బిల్లులు చెల్లిస్తున్నారు. గురువారం శ్రీవారిని 62,549 మంది దర్శించుకున్నారు. వీరిలో 26,816 మంది తలనీలాలు సమర్పించారు. ఆ ఒక్కరోజే తిరుమల తిరుపతి దేవస్థానానికి హుండీ ద్వారా 3.33 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అదే హడావుడి కొనసాగుతోంది. 18 కంపార్ట్‌మెంట్లలో...
Read More...

Advertisement