#
tirupati
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల
Published On
By Jayabheri Daily
విద్యార్థులకు భోజనం ప్లేట్లు, గ్లాసులు అందజేసిన తిరుపతి రెడ్డి
Published On
By Jayabheri Daily
గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలో పాటు అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులు, ప్రభుత్వం అందించే మధ్యాహ్న భోజనం తినేందుకు 400 మంది విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులు గ్రామ మాజీ సర్పంచ్ బాబు యాదవ్, తన మిత్రుడు యాటవెళ్లి మహిపాల్ రెడ్డి తో కలిసి అందజేశారు. త్వరలో వారికి షూలు కూడా అందజేయనున్నట్లు తెలిపారు. రోజుకు 2.14 లక్షల మందికి అన్నదానం
Published On
By Jayabheri Daily
తిరుమల, తిరుపతిలతో కలిపి రోజుకు సగటున 1.92 లక్షల మంది అన్నప్రసాదం స్వీకరిస్తున్నారు. వీరిలో తిరుమలలో అన్నం తినేవారి సంఖ్య దాదాపు 1.75లక్షలు కాగా, తిరుపతిలో 17వేలు మందిగా ఉంది. వారాంతాల్లో తిరుమలలో 1.95 లక్షలు, తిరుపతిలో 19 వేలతో కలిపి సుమారు 2.14 లక్షల మందికి అన్నప్రసాదం స్వీకరిస్తున్నారు. ముత్యపు కవచంలో మురిపించిన శ్రీ మలయప్ప
Published On
By Jayabheri Daily
ఉదయం 6.30 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు ఉభయనాంచారులతో కలిసి శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారానికి వేంచేపు చేశారు. ఉదయం 8 గంటలకు ఆలయ అర్చకులు మరియు వేదపారాయణదారులు శాస్త్రోక్తంగా మహాశాంతి హోమం నిర్వహించారు. జూన్ 14న శ్రీ గోవిందరాజ స్వామివారి పుష్పయాగం
Published On
By Jayabheri Daily
జూన్ 14న ఉదయం 9.30 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవింద రాజ స్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేస్తారు. ttd increased - tokens : శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు భారీగా పెంపు
Published On
By Jayabheri Daily
ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. వేలాది మంది స్వామివారిని దర్శించుకుంటున్నారు. వారి బిల్లులు చెల్లిస్తున్నారు. గురువారం శ్రీవారిని 62,549 మంది దర్శించుకున్నారు. వీరిలో 26,816 మంది తలనీలాలు సమర్పించారు. ఆ ఒక్కరోజే తిరుమల తిరుపతి దేవస్థానానికి హుండీ ద్వారా 3.33 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అదే హడావుడి కొనసాగుతోంది. 18 కంపార్ట్మెంట్లలో... 
