పల్లె దవాఖాన నీ సందర్శించిన ఉప్పల్ ఎమ్మెల్యే
Dr AS Rao Nagar డివిజన్ పరిధిలోని అయోధ్య నగర్ లో వున్న పల్లె దవాఖాన నీ DMHO రఘు నాథ్ స్వామితో కలిసి సందర్శించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి.

ఈ కార్యక్రమంలో Dr విజయ రాణి , Dr రమాదేవి, AS Rao Nagar డివిజన్ BRS పార్టీ మాజీ అధ్యక్షుడు కాసం మహిపాల్ రెడ్డి ,కాప్రా డివిజన్ BRS పార్టీ నాయకులు బైరీ నవీన్ గౌడ్, బేతాల బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
Read More జై బాపు -జై భీమ్ -జై సంవిధాన్ అభియాన్

Views: 0


