పల్లె దవాఖాన నీ సందర్శించిన ఉప్పల్ ఎమ్మెల్యే
Dr AS Rao Nagar డివిజన్ పరిధిలోని అయోధ్య నగర్ లో వున్న పల్లె దవాఖాన నీ DMHO రఘు నాథ్ స్వామితో కలిసి సందర్శించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి.

Read More రసాయనాల వాడకం తగ్గించాలి
ఈ కార్యక్రమంలో Dr విజయ రాణి , Dr రమాదేవి, AS Rao Nagar డివిజన్ BRS పార్టీ మాజీ అధ్యక్షుడు కాసం మహిపాల్ రెడ్డి ,కాప్రా డివిజన్ BRS పార్టీ నాయకులు బైరీ నవీన్ గౌడ్, బేతాల బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
Read More KTR : కేటీఆర్కు ఏసీబీ నోటీసులు

Read More జర్నలిస్టుల జీవితాలు గాలిలో దీపాలు..
Views: 0


