దుద్దులపల్లి గ్రామంలో వడ్లు కొనుగోలు కేంద్రం ప్రారంభం

దుద్దులపల్లి గ్రామంలో వడ్లు కొనుగోలు కేంద్రం ప్రారంభం

జయభేరి, సైదాపూర్ : సైదాపూర్ మండల్ దుద్దనపల్లి గ్రామంలో శుక్రవారం వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన విశాల సహకారం సంఘ అధ్యక్షులు కొత్త తిరుపతి రెడ్డి ప్రారంభించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గుండారపు శ్రీనివాస్, తాళ్ల పెళ్లి వెంకటేశం, చాడ కొండారెడ్డి, చల్ల వెంకన్న, చాడ మహేందర్ రెడ్డి, తాటిపల్లి యుగంధర్ రెడ్డి, సోమరపు రాజయ్య, బొల్లి వెంకటేష్, అప్పల మల్లేష్, గట్టయ్య తదితరులు పాల్గొన్నారు. 

Read More ఖేల్ ఖుద్ పోగ్రామ్ (అటాలపోటీ) ఏకల్ అభియాన్ ద్వారా భోవనేశ్వ (ఒడిస్సా)కి బయలుదేరిన క్రీడాకారులు