ఎబివిపి ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించినారు.

ఎబివిపి ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించినారు.

జయభేరి, దేవరకొండ : దేవరకొండ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ దేవరకొండ శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతుల సందర్భంగా క్రీడోత్సవాలు నిర్వహించడం జరిగినది దాంట్లో భాగంగా స్థానిక దేవరకొండ ఎం కె ఆర్ డిగ్రీ కళాశాల  మైదానంలో డిగ్రీ, ఇంటర్ విద్యార్థులకు క్రికెట్ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ ఉమ్మడి నల్గొండ జిల్లా  కన్వీనర్ సుర్వి మణికంఠ పాల్గొని ఈ పోటీలను ప్రారంభించడం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా ముందుండాలని వారు అన్నారు, విద్యార్థులందరూ కూడా డ్రగ్స్, బెట్టింగ్ యాప్స్ కి దూరంగా ఉండాలని వారు తెలియజేశారు.

Read More వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి

IMG-20250207-WA0770

Read More తీన్మార్ మల్లన్నకు గిరిజన సంక్షేమ సంఘం మద్దతు

ఈ కార్యక్రమంలో ఎబివిపి ఉమ్మడి నల్గొండ హాస్టల్స్ కన్వీనర్ యలమల గోపీచంద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంకూరి శ్రీకాంత్, లింగాల రాకేష్, దమోజు అమితేష్, సంతోష్, ఆసిఫ్, ఉమర్ ఫరూక్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Read More 20 సంవత్సరాల తర్వాత కలుసుకున్న విద్యార్థులు