తోషిబా కంపెనీ భూమి పూజ కార్యక్రమం

మంత్రులు డా. వివేక్ వెంకటస్వామి, శ్రీధర్ బాబు...

తోషిబా కంపెనీ భూమి పూజ కార్యక్రమం

జయభేరి, రూద్రారం, సంగారెడ్డి జిల్లా : తోషిబా కంపెనీ విస్తరణలో భాగంగా 562 కోట్లతో నూతన యూనిట్లకు భూమి పూజ చేసిన మంత్రులు డా. వివేక్ వెంకటస్వామి, శ్రీధర్ బాబు. 

సంగారెడ్డి జిల్లా రూద్రారంలో ఉన్న తోషిబా కంపెనీ విస్తరణలో భాగంగా రూ. 562 కోట్లతో నిర్మించనున్న నూతన తయారీ యూనిట్లకు భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కార్మిక మరియు గనుల శాఖ మంత్రి డా. వివేక్ వెంకటస్వామి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథులుగా పాల్గొని పూజలు నిర్వహించారు.

Read More Tesla Cars : వావ్​.. 10 లక్షల ఈవీలను 6 నెలల్లో తయారు చేసిన టెస్లా...

IMG-20250808-WA3706

Read More Highway in China border I డ్రాగన్ దూకుడును తనిఖీ చేయండి!

ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ... “ఈ విస్తరణతో స్థానిక యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలు, ప్రాంతానికి పారిశ్రామిక అభివృద్ధి, మరిన్ని పెట్టుబడులకు దారితీయనున్నాయని” పేర్కొన్నారు.భ విష్యత్తులో మరిన్ని మల్టీ-నేషనల్ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు ఇదొక మార్గదర్శకం అవుతుందన్నారు.

Read More World water day I బొట్టు బొట్టును ఒడిసిపట్టు.. భవిష్యత్తు తరాలకు నీరు అందించండి

IMG-20250808-WA3707

Read More Modi I అక్టోబరు 2న రాష్ట్రానికి మోడీ

Views: 1