శాంతియుత మార్గంలో బోనాల జాతర జరుపుకోవాలి
మేడిపల్లి ఇన్స్పెక్టర్ ఆర్ గోవిందా రెడ్డి
జయభేరి, మేడిపల్లి : రాబోతున్న బోనాల పండుగ సందర్భంగా మేడిపల్లి ఇన్స్పెక్టర్ ఆర్ గోవిందా రెడ్డి అధ్యక్షతన వివిధ ఆలయాల చైర్మన్ లతో, ఆర్గనైజర్లతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
Read More Health I ప్రజా ఆరోగ్యం మెరుగుపడేదెలా!?

Read More Telangana I లగ్గం ఎట్లా జేయ్యాలే!?
Views: 0


