#
Jayabheri
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... Air India Flight Crashed : అంతులేని విషాదం వెనుక
Published On
By Jayabheri Daily
అహ్మదాబాద్ నుంచి లండన్ గాత్విక్ వెళుతున్న ఎయిర్ ఇండియా విమానం గురువారం మధ్యాహ్నం కుప్పకూలింది. ప్రమాదానికి గల కారణాలపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు. అయితే, విమానం టేకాఫ్ సమయంలో వింగ్ ఫ్లాప్లు సమస్యగా ఉండొచ్చని విమానయాన నిపుణులు చెప్పారు. విమానం దిగుతున్నట్లు, అది నేలను తాకినప్పుడు పెద్ద పేలుడు సంభవించినట్లు చూపిస్తుంది.విమానయాన నిపుణుడు... BJP : రైతుల పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం
Published On
By Jayabheri Daily
రాష్ట్రంలో పంట విస్తీర్ణం, దిగుబడి గణనీయంగా తగ్గింది ఉద్యానవనాలు, పశుసంపద, పాడిపరిశ్రమ, కోళ్లపరిశ్రమ అదోగతి పాలైంది రైతు రుణమాఫీ ఏ విధంగా చేయగలుగుతారనే విషయాన్ని స్పష్టం చేయాలి బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డా. ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ డిమాండ్ Srikrodhi : శ్రీక్రోధి నామ సంవత్సరం
Published On
By Jayabheri Daily
ముందుగా 'జయభేరి' న్యూస్ ప్రేక్షకులందరికీ శ్రీక్రోధి నామ తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ శుభాకాంక్షలు.... అందిస్తూ కౌంటర్ విత్ కడారి శ్రీనివాస్ సమగ్ర విశ్లేషణ.. జయభేరి, హైదరాబాద్ :కాలాన్ని లెక్క కట్టినది ఉగాది...తిధి వార నక్షత్ర యోగాలను మానవ జీవనస్థితి గతులను కాలచక్ర గతిని ముందుగానే పసిగట్టిన మన హిందూ సనాతన ధర్మానికి... Odisha Gopalpur Port Adani : అదానీ ఖాతాలో కొత్త పోర్టు..!
Published On
By Jayabheri Daily
ప్రముఖ ప్రైవేట్ పోర్ట్ ఆపరేటర్ అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (APSEZ) ఒడిశాలోని గోపాల్పూర్ పోర్టులో 95 శాతం వాటాను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ మేరకు తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ డీల్ యొక్క ఈక్విటీ విలువ రూ.13.49 బిలియన్లు. అంటే.. దాదాపు రూ. 1,349 కోట్లు! తూర్పు... Kamareddy | జర్నలిస్ట్ ను బెదిరించిన ఎస్సైని వెంటనే విధుల నుండి తొలగించాలి
Published On
By Jayabheri Daily
జయభేరి, కామారెడ్డి జిల్లా : తెలంగాణ డిజిటల్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు సాతర్ల మహేష్ ఆదేశానుసారం ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో టీడీడబ్లూజేఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లేడ నరేష్ కుమార్ మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో వర్కింగ్ లో... MLC Kavitha I కవిత నేడు కోర్టుకు.. ఈడీ కస్టడీ పొడిగించే ఛాన్స్..!
Published On
By Jayabheri Daily
ప్రముఖుల అరెస్టులతో దేశ వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు రోజురోజుకు మలుపు తిరుగుతోంది. తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ కస్టడీలోకి తీసుకునేందుకు ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. మరోవైపు బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. ప్రముఖుల అరెస్టులతో దేశ వ్యాప్తంగా... Telangana I ప్రాంతీయ పార్టీల మనుగడ ప్రశ్నార్ధకమేన!?
Published On
By Jayabheri Daily
జయభేరి, హైదరాబాద్ :నిజం మాట్లాడితే ఊరు నాకు అచ్చు రాదు అనే విధంగా నేడు జరుగుతున్నది ఏమిటి!? భారతదేశంలో ప్రాంతీయ పార్టీల ఆవిర్భావం ఎప్పటి నుంచి జరిగింది? ప్రాంతీయ పార్టీలు ఎలా ఏర్పడతాయి? ప్రాంతీయ రాజకీయ పార్టీల ఆవశ్యకత ఏంటి? భారతదేశంలోని ప్రాంతీయ పార్టీల మనుగడ నేడు ప్రశ్నార్ధకంగా మారడానికి కారణమైన రాజకీయ కుట్రలు?... Jayashankar Bupalapally I వేసవిలో నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలి
Published On
By Jayabheri Daily
నీటి సమస్య ఉన్న గ్రామాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలిబోర్లు, చేతి పంపులు మరమ్మతులు చేసి వినియోగంలోకి తేవాలితాగునీటిని వృథా చేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారుమంచినీటి సరఫరాలో ఎండ్ టు ఎండ్ ప్లానింగ్ ఉండాలినీటి సమస్య ఉంటే అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు జయశంకర్ భూపాపలల్లి : వేసవిలో మంచినీటి సమస్య తలెత్తకుండా... Greater HYD Politics I గ్రేటర్లో ముగ్గురు వలస నేతలకు టికెట్లు...
Published On
By Jayabheri Daily
గ్రేటర్ హైదరాబాద్లో వలస నేతలకు కాంగ్రెస్ అధిష్టానం పెద్దపీట వేసింది. ఇన్నాళ్లుగా పార్టీ జెండాను మోస్తున్న సీనియర్లను కానీ.. తాజాగా కాంగ్రెస్ కండువా కప్పుకున్న నేతలను కానీ పార్టీ అంగీకరించలేదు.సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి ఇటీవల కాంగ్రెస్లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాన్ నాగేందర్, మల్కాజిగిరి నుంచి జెడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతామహేందర్ రెడ్డి, చేవెళ్ల... Biggest train accident I మన దేశంలో జరిగిన అతిపెద్ద రైలు ప్రమాదం ఏంటో తెలుసా?
Published On
By Jayabheri Daily
మన దేశంలో జరిగిన అతిపెద్ద రైలు ప్రమాదం ఏంటో తెలుసా?..ఈ ప్రమాదాన్ని ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రైలు ప్రమాదంగా కూడా ప్రకటించారు. ఈ ప్రమాదంలో 800 మందికి పైగా ప్రయాణికులతో పాటు రైలు మొత్తం నదిలో మునిగిపోయింది. 286 మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. భారతీయ రైల్వే చరిత్ర కూడా అనేక పెద్ద ప్రమాదాలకు సాక్షిగా నిలిచింది.... Medak BRS MP Candidate I మెదక్ ఎంపీ పోటీపై హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు
Published On
By Jayabheri Daily
జయభేరి,లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. పార్టీ నేతల జంపింగ్, ఎంపీ అభ్యర్థుల ప్రకటన. అయితే ఇప్పటికే మూడు పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తుండగా.. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు సంబంధించిన కొన్ని ఆసక్తికర వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెదక్ ఎంపీ స్థానం నుంచి హరీశ్ రావు పోటీ... Arvind Kejriwal I కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటూ.. హర్యానా టు హస్తినపురి...
Published On
By Jayabheri Daily
జయభేరి, న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో అరవింద్ కేజ్రీవాల్ 'అసాధారణ' వ్యక్తి. కేజ్రీవాల్ IRS అధికారిగా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి, అన్నా హజారేతో కలిసి అవినీతికి వ్యతిరేకంగా పోరాడారు, ఆమ్ ఆద్మీ పార్టీ అనే రాజకీయ పార్టీని స్థాపించారు మరియు రాజకీయాల్లోకి ప్రవేశించి ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యారు. కేంద్రంతో విభేదిస్తున్నారని అంచెలంచెలుగా పార్టీని ఇతర రాష్ట్రాలకు... 
