#
VISIT
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... Ponnam : హుస్నాబాద్ లో మంత్రి పొన్నం పర్యటన
Published On
By Jayabheri Daily
గత ప్రభుత్వం హుస్నాబాద్ పట్టణంలో కేబీ కాలని ఇంట్లో నివసిస్తున్నారు చనిపోతే మాకు సంబంధం లేదని బోర్డు రాసిన ప్రభుత్వం అది. కేసిఆర్ తెలంగాణ లో 10 ఏళ్లు అధికారంలో ఉండి 2 వేల పెన్షన్ తప్ప ఏం చేశారు. డబుల్ బెడ్రూం ఇచ్చారా..? దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చారా..? దళిత బంధు వచ్చిందా..? ఉద్యోగాలు వచ్చాయా..? రుణమాఫీ చేయలేదని అన్నారు. NEXT MONTH - KCR : వచ్చే నెలలో కేసీఆర్ జిల్లాల్లో పర్యటించనున్నారు
Published On
By Jayabheri Daily
హైదరాబాద్ : లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రజా సమస్యలను ప్రచార సామాగ్రిగా చేసుకుని ప్రజల్లోకి వెళ్లాలని బీఆర్ ఎస్ పార్టీ భావిస్తోంది. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతోంది. మరోవైపు కరెంటు లేకపోవడం, నీటి ఎద్దడితో ఎండిపోతున్న పంటలు వంటి ప్రధాన అంశాలను ప్రచారంలో లేవనెత్తే పనిలో పడింది. ఈ మేరకు క్షేత్రస్థాయిలో రైతుల... 
