40 లక్షల రూపాయల వ్యయంతో కార్తికేయ నగర్ లో సిమెంట్ రోడ్లు.

40 లక్షల రూపాయల వ్యయంతో కార్తికేయ నగర్ లో సిమెంట్ రోడ్లు.

జయభేరి, ఉప్పల్ : 

కార్తికేయ నగర్ వీధి నెంబర్ 9 మరియు 10 లలో 40 లక్షల రూపాయలతో ప్రారంభం కానున్న సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులను ఈరోజు ఉప్పల్ శాసనసభ్యులు శ్రీ బండారి లక్ష్మారెడ్డి గారు స్థానిక కార్పొరేటర్ శాంతి సాయిజన్ శేఖర్ తో కలిసి శంకుస్థాపన చేయడం జరిగింది.

Read More ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం PRTUTS తోనే సాధ్యం 

అలాగే మిగిలిన కార్తికేయ నగర్ రోడ్లన్నీ కూడా తొందర్లోనే శాంక్షన్ చేయించి రోడ్లు వేయిస్తామని ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్తికేయ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, నాచారం డివిజన్ బారాస నాయకులు కార్యకర్తలు, డిప్యూటీ ఇంజనీర్ రూప అసిస్టెంట్ ఇంజనీర్ లింగారావు తదితరులు పాల్గొన్నారు

Read More క్షయ వ్యాధి పట్ల  అప్రమత్తంగా ఉండాలి.

Views: 0