డిఈవోను కలిసిన ఎస్ఎఫ్ఐ నాయకులు
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేత
జయభేరి, పరకాల, ఫిబ్రవరి 07:
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని హనుమకొండ డిఈవో వాసంతిని పరకాల ఎంఈఓ ఆఫీసులో కలవడం జరిగింది. ఈ సందర్బంగా పరకాల పట్టణంలో ప్రభుత్వ స్కూల్లల్లో కనీసం మౌలిక సదుపయాలు లేక విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని, హనుమకొండ జిల్లాలో ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిఈవోను కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు బొచ్చు కళ్యాణ్, పరకాల మండల అధ్యక్షుడు మడికొండ ప్రశాంత్ పాల్గొన్నారు.
Latest News
11 Mar 2025 10:44:11
జయభేరి, దేవరకొండ : దేవరకొండ మండలం తాటికొల్ గ్రామపంచాయతీ పరిధిలోని వాగులో ఇసుక రీచ్ కు ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ
Post Comment