#
Rice
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... డిఫాల్డ్ మిల్లర్లకే పెద్దపీట
Published On
By Jayabheri Daily
ఈ సీజన్లో ప్రభుత్వానికి మిల్లర్లు ఇవ్వాల్సిన 35లక్షల టన్నుల ధాన్యం మొత్తం పక్కదారి పట్టడానికి మిల్లర్ల ముసుగులోని ఒక డాన్ కీలక పాత్ర పోషించినట్లు ఆ వర్గాల ద్వారా తెలిసింది. దాదాపు రూ. 7 వేల కోట్ల విలువ చేసే 33 లక్షల టన్నుల ప్రభుత్వ ధాన్యం మాయం కావడానికి డాన్ తెర వెనుక ఆశీస్సులే కారణమని తెలుస్తున్నది. ధ్యానం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయండి
Published On
By Jayabheri Daily
కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని సదుపాయాలు కల్పించాలి ఘట్ కేసర్ మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి farmers : రైతులు పండించిన వరి ధాన్యంను వెంటనే కొనాలి
Published On
By Jayabheri Daily
మాజీ శాసన సభ్యులు రవీంద్ర కుమార్ మాట్లాడుతూ.. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన వెంటనే వరి ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు సన్న వడ్ల కు మాత్రమే బోనస్ ఇస్తామనడం రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి వంచించడం, మోసం చేయడం, దగా చేయడమే అని ఆయన అన్నారు. రాష్ట్రంలో 90 శాతం రైతులు దొడ్డు వడ్లనే పండిస్తారు. ఈ విషయం తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా ఎట్లా ప్రకటిస్తది అని ఆయన ప్రశ్నించారు. అక్రమంగా డంపు చేసిన 32 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యన్ని స్వాధీనం
Published On
By Jayabheri Daily
జయభేరి, దేవరకొండ : పట్టణ జంగాల కాలనీలోని ఖాళీ స్థలంలో అక్రమంగా డంపు చేసిన 32 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యన్ని దేవరకొండ డిటిసిఎస్ హన్మంతు శ్రీనివాస్ గౌడ్ పట్టుకున్నారు. జంగాల కాలనీలోని బొంతలు కొట్టేవాళ్ళు గ్రామ గ్రామ తిరిగి బొంతలు కొడితే కొందరు బియ్యం ఇచ్చారని అధికారులతో వారు తెలిపారు. ఈ సందర్భంగా డిటిసిఎస్ Bharat Rice : సిటీలో భారత్ రైస్ విక్రయాలు..
Published On
By Jayabheri Daily
జయభేరి, హైదరాబాద్, ఏప్రిల్ 16 :ప్రస్తుతం మార్కెట్లో బియ్యం ధర రోజురోజుకూ పెరుగుతోంది. అయితే దేశవ్యాప్తంగా బియ్యం ఉత్పత్తి పెరిగినప్పటికీ బియ్యం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అందుకోసం పేద ప్రజలకు భారత్ రైస్ అందజేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేవలం రూ. 29కి చిన్న బియ్యం ఇస్తామని చెప్పి 50 రోజులు కావస్తున్నా ఇంత వరకు... Kamareddy Rice I భారీగా అక్రమ పిడిఎస్ బియ్యం పట్టివేత...
Published On
By Jayabheri Daily
జయభేరి, కామారెడ్డి జిల్లా బ్యూరో : కామారెడ్డి జిల్లా ఎస్పీ సిహెచ్ సింధు శర్మ ఐపీఎస్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ సీఐ తిరుపయ్య, వారి సిబ్బంది.మాచారెడ్డి పోలీసు వారు కలిసి భవానీపేట్ తండా చెందిన మాలోవత్ మోహన్ ఊరు శివారులో గల వైకుంట ధామము లో ఉన్న రూమ్ లో సుమారు 29 క్వింటాల... 
