Kamareddy Rice I భారీగా అక్రమ పిడిఎస్ బియ్యం పట్టివేత...

బియ్యం దందా వ్యక్తి పై కేసు నమోదు.. టాస్క్ఫోర్స్ సిఐ తిరుపతయ్య, పోలీసులు… జిల్లా ఎస్పీ సింధు శర్మ వెల్లడి

Kamareddy Rice I భారీగా అక్రమ పిడిఎస్ బియ్యం పట్టివేత...

జయభేరి, కామారెడ్డి జిల్లా బ్యూరో :

కామారెడ్డి జిల్లా ఎస్పీ సిహెచ్ సింధు శర్మ ఐపీఎస్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ సీఐ తిరుపయ్య, వారి సిబ్బంది.మాచారెడ్డి పోలీసు వారు కలిసి  భవానీపేట్ తండా చెందిన మాలోవత్ మోహన్ ఊరు శివారులో గల వైకుంట ధామము లో ఉన్న రూమ్ లో సుమారు 29 క్వింటాల పిడిఎస్ రైసును అక్రమంగా నిలువ ఉంచారు. అని  సమాచారం రాగా వారి సిబ్బందితో వెళ్లి పట్టుకోవడం జరిగింది. మాలోవత్ మోహన్ పైన మాచారెడ్డి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడమైనది. జిల్లాలో ఎవరైనా అక్రమంగా పిడిఎస్ రైసు ను తరలించిన, అధిక ధరలకు అమ్మిన, నిల్వ ఉంచిన చట్టరీత్యా చర్యలు తప్పవు అని ఎస్పీ సింధు శర్మ తెలిపారు.

Read More మాజీ కౌన్సిలర్ అత్తెల్లి శ్రీనివాస్ కు ఘన సన్మానం 

66f6f184-e452-407a-a8eb-b349e8930eeefa3f4b1

Read More ఎమ్మెల్సీ రామచంద్రారావును సన్మానించిన మేడ్చల్ జిల్లా బిజెపి అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్

Latest News

డిండి MRPS గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్ డిండి MRPS గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్
జయభేరి, డిండి : మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(MRPS)కామదేను గౌరారం గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్ ను శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు మాదిగ...
తెలంగాణ రాష్ట్ర గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలకు నేషనల్ అసెస్ మెంట్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్)B++గ్రేడ్ మంజూరు
చంద్రమౌళి( CM) కు బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం 
ఎబివిపి ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించినారు.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం PRTUTS తోనే సాధ్యం 
గుడికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి