#
Results
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు సంతోషకరమైన ఫలితాలు వచ్చాయి... సీఎం రేవంత్ రెడ్డి
Published On
By Jayabheri Daily
వందరోజుల్లో 5 గ్యారంటీలను అమలు చేసి పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగాం. ఈ ఎన్నికలు మా వంద రోజుల ప్రజా పాలనకు రెఫరెండం అని ముందే విస్పష్టంగా చెప్పాము. SVN School : టీఎస్ఆర్జెసీ ఫలితాల్లో ఎస్వీఎన్ జయకేతనం
Published On
By Jayabheri Daily
చక్కటి ప్రణాళికతో పదో తరగతి విద్యార్థులను పోటీ పరీక్షలకు తయారు చేయడం వల్లనే టీఎస్ఆర్ జెసి లో ర్యాంకులు సాధించగలిగారని ఎస్.వీ.ఎన్ ఫౌండర్ గొట్టిపర్తి భాస్కర్ చెప్పారు. పటిష్టమైన ప్రణాళిక విద్యార్థులను విజయానికి చేరువ చేసిందని చెప్పారు. పదవ తరగతి పరీక్ష రాసిన ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత కావడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే పోటీ పరీక్షల్లో ఎస్.వీ.ఎన్ జయకేతనం ఎగురవేస్తున్నదని ఆయన హర్షం వ్యక్తం చేశారు. TS Inter : ఇంటర్ ఫలితాల్లో ఇంద్రాణి జయ కేతనం
Published On
By Jayabheri Daily
విద్యార్థులను అభినందించిన కళాశాల చైర్మన్ ఏ. సుదర్శన్ Ts Inter : తెలంగాణ లొ ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల
Published On
By Jayabheri Daily
ఫస్టియ ర్లో 60.01 శాతం, సెకం డియర్లో 64.19 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. AP 10th Results Updates : ఏపీ టెన్త్ విద్యార్థులకు అలర్ట్...
Published On
By Jayabheri Daily
ఏపీలో మార్చి 18న ప్రారంభమైన పదోతరగతి పరీక్షలు నేటితో ముగిశాయి. ఏప్రిల్ 1 నుంచి స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా.. మే మొదటి వారంలో ఫలితాలు వెలువడనున్నాయి. AP పదో తరగతి విద్యార్థులకు అలర్ట్ఆంధ్రప్రదేశ్లో AP SSC 2024 పరీక్షలు ఈరోజు (మార్చి 30) ముగిశాయి. ఏపీలో ఎన్నికల నేపథ్యంలో 10వ తరగతి... BJP-Congress I 265 మందితో.. బీజేపీ... 82 మంది కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారయ్యారు
Published On
By Jayabheri Daily
జయభేరి, న్యూఢిల్లీ, మార్చి 18 :ఎన్నికల తేదీలు ప్రకటించకముందే అత్యధిక అభ్యర్థులను ప్రకటించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. బీజేపీ మొత్తం 267 మంది అభ్యర్థులను ప్రకటించింది. అయితే అసన్సోల్ 2 స్థానాల నుంచి పవన్ సింగ్, బారాబంకి నుంచి ఉపేంద్ర రావత్ తమ పేర్లను ఉపసంహరించుకున్నారు. ఇప్పటివరకు బీజేపీ 265 మంది అభ్యర్థులను... Elections 2024 I అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్లో అరుణాచల్-సిక్కిం కీలక మార్పు.. ఫలితాల ఎప్పుడంటే?
Published On
By Jayabheri Daily
జయభేరి, హైదరాబాద్:అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్లో ఎన్నికల సంఘం మార్పులు చేసింది. జూన్ 4న లోక్సభతో పాటు రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఓట్ల లెక్కింపును నిర్వహించనున్నట్లు ఈసీ శనివారం ప్రకటించింది. అయితే, ఈ అసెంబ్లీల గడువు జూన్ 2తో ముగియనుంది.అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్లో... 
