#
process
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... ధ్యానం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయండి
Published On
By Jayabheri Daily
కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని సదుపాయాలు కల్పించాలి ఘట్ కేసర్ మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి HMDA : పైగా ప్యాలెస్లోకి అడుగుపెట్టిన హెచ్ఎండీఏ.. అక్కడి నుంచే ఆమ్రపాలి విధులు..!
Published On
By Jayabheri Daily
కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చారిత్రక వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన బేగంపేట ప్యాలెస్ను హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రక్రియ ప్రారంభించింది. హెచ్ఎండీఏ కార్యకలాపాలన్నీ ఒకే చోట నుంచి జరిగేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. హెచ్ఎండీ కమిషనర్ ఆమ్రపాలి ఇక్కడి నుంచే... Collector Bhavesh Mishra : ఏప్రిల్ 1 నాటికి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
Published On
By Jayabheri Daily
జయశంకర్ భూపాలపల్లి, మార్చి 27: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించకుండా కొనుగోళ్లు జరపాలన్నారుజిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ.. యాసంగి ధాన్యం సేకరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ధాన్యం సేకరణపై కొనుగోలు కేంద్రాలు, వ్యవసాయం, సహకార, డీఆర్డీఏ, తూనికలు, కొలతల శాఖ అధికారులు, రైస్మిల్లర్లతో సన్నాహక సమావేశం... arvind kejriwal : కేజ్రీవాల్కు అమెరికా మద్దతు
Published On
By Jayabheri Daily
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేయడం, తదనంతర పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయంగా పలు దేశాలు ఆయనకు మద్దతు పలుకుతున్నాయి. కేజ్రీవాల్ కేసును నిష్పక్షపాతంగా విచారించాలని జర్మనీతో పాటు పలు దేశాలు ఇప్పటికే భారత్ను డిమాండ్ చేస్తుండగా.. ఇప్పుడు ఆ జాబితాలో మిత్రపక్షంగా చెప్పుకుంటున్న అమెరికా కూడా చేరింది. ఈ మేరకు... 
