#
press
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... దేవరకొండ మాజీ శాసనసభ్యులు విలేకరుల సమావేశం
Published On
By Jayabheri Daily
జూన్ 1, జూన్ 2, జూన్ 3 తేదీల్లో మూడు రోజులపాటు బిఆర్ఎస్ పార్టీ అధ్వర్యంలో ఘనంగా వేడుకలు. జూన్ ఒకటవ తేదీ నాడు గన్ పార్క్ అమరవీరుల స్థూపం నుండి ట్యాంక్ బండ్ వద్దగల అమర జ్యోతి వరకు సాయంత్రం 7 గంటలకు క్యాండిల్ ర్యాలీ, పాల్గొన్నానున్న బిఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్. Media : వ్యవసల్థను నిలబెట్టేది మీడియానే...!
Published On
By Jayabheri Daily
జయభేరి, విజయవాడ: సమాజంలో మార్పు తీసుకురాగల శక్తి జర్నలిజానికి ఉందని, పతనమవుతున్న వ్యవస్థలను నిలబెట్టేది మీడియాకేనని ఇండియా జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) జాతీయ అధ్యక్షుడు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాసరెడ్డి ఉద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఏపీడబ్ల్యూజే) ఆధ్వర్యంలో 'సాధారణ ఎన్నికలు- మీడియా పాత్ర' అనే అంశంపై నిర్వహించిన సదస్సుల్లో ఆయన ముఖ్య... TDP Chandrababu I ఎన్డీయేలో అందుకే చేరాం...
Published On
By Jayabheri Daily
అమరావతి: రాష్ట్ర అజెండాతోనే ఎన్డీయేలో చేరామని, మరోవైపు పార్లమెంట్లో గట్టిగా గళం విప్పుతూనే రాష్ట్రం కోసం పోరాడగల నాయకులను రంగంలోకి దించుతున్నామని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.రాష్ట్ర ప్రయోజనాలే ఏకైక ఎజెండాతోనే ఎన్డీఏలో చేరానని, మరోవైపు పార్లమెంట్లో గట్టిగా గళం విప్పుతూనే రాష్ట్రం కోసం పోరాడగల నాయకులు అని... Vemula Veeresham I నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తా.. రాష్ట్రంలోనే డెవలప్ లో ఆదర్శ నియోజికవర్గంగా తీర్చిదిద్దుతా…
Published On
By Jayabheri Daily
జయభేరి, నల్లగొండ జిల్లా. నకిరేకల్ : నకిరేకల్ నియోజికవర్గ కేంద్రాల్లో బుధవారం నాడు ప్రజాపాలనకు వంద రోజుల ప్రజానాయకునికి 100 ప్రశ్నలు కార్యక్రమం మరియు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పరిపాలనపై అభివృద్ధిపై ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే కార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రజలు అడిగిన... 
