#
POLLING
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... 17 పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పోలింగ్ శాతం
Published On
By Jayabheri Daily
తెలంగాణాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రం లో ఓటింగ్ 61.16 శాతం 17 పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పోలింగ్ శాతం 👉 భువనగిరి 72.34👉 జహీరాబాద్ 71.91👉 మెదక్ 71.33👉 ఖమ్మం 70.76👉 నల్గొండ 70.36👉 అదిలాబాద్ 69.81👉 మహబూబాబాద్ 68.60... తెలంగాణాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
Published On
By Jayabheri Daily
తెలంగాణలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసింది. సాయంత్రం 4 గంటలకు క్యూలైన్లలో నిల్చున్న వారందరికీ ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పిస్తున్నారు. మిగిలిన 106 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 6 గంటలకు పోలింగ్ కొనసాగనుంది. గంట గంటకు పెరుగుతున్న పోలింగ్
Published On
By Jayabheri Daily
తెలంగాణలో కూడా మధ్యాహ్నం 1 గంట వరకు 40.28శాతం పోలింగ్ నమోదైనట్లు వెల్లడించారు ఎన్నికల అధికారులు. పలు ప్రాంతాల్లో వర్షం కారణంగా పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ప్రధాన పార్టీల మధ్య చిన్న చిన్న సంఘటనలు మినహా మరెక్కడా ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు తలెత్తలేదంటున్నారు అధికారులు. Elections : ప్రశాంతంగా ముగిసిన మొదటి దశ పోలింగ్
Published On
By Jayabheri Daily
మణిపూర్లో పలు పోలింగ్బూత్లపై దుండగులు దాడి చేశారు. ఫలితంగా 5 చోట్ల కాసేపు ఓటింగ్కి అంతరాయం కలిగింది. ఇక అసోంలోనూ అనూహ్య ఘటన జరిగింది. EVMలను తీసుకెళ్తున్న కార్ నదిలో మునిగిపోయింది. ఉన్నట్టుండి నదీలో నీటి మట్టం పెరగడం వల్ల ఒక్కసారిగా SUV వాహనం మునిగిపోయింది. Notification I లోక్సభ ఎన్నికల తొలి దశ పోలింగ్కు నేడు నోటిఫికేషన్ వెలువడింది
Published On
By Jayabheri Daily
జయభేరి, న్యూఢిల్లీ: లోక్సభ తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్ బుధవారం విడుదల కానుంది. తొలి దశలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా 102 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నేడు నోటిఫికేషన్ వెలువడడంతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 27 చివరి తేదీ. ఏప్రిల్... 
