#
Parliament
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... BRS : గులాబీకి పార్లమెంట్ లో లేని ప్రాతినిధ్యం
Published On
By Jayabheri Daily
లోక్సభలో ప్రాతినిధ్యం లేకుండా పోవడం మరో దెబ్బ. 2014 నుంచి 2023 నవంబర్ వరకు దాదాపు పదేళ్లు తెలంగాణ అధికార పార్టీగా చక్రం తిప్పిన బీఆర్ఎస్కు మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు చేదు ఫలితాన్ని అందించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరూ పార్టీని వీడటం బీఆర్ఎస్ను మరింత దెబ్బకొట్టింది. ఇప్పుడు మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఖాతా తెరవలేకపోవడం ఊహించని పరిణామమే. పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత బీఆర్ఎస్కు లోక్సభలో ప్రాతినిధ్యం లేకపోవడం ఇదే మొదటిసారి. ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘురాం రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి
Published On
By Jayabheri Daily
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ వారి కుటుంబ సభ్యులతో కలిసి ఓటును వినియోగించుకున్నారు మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ గెలవడం ఖాయం...
Published On
By Jayabheri Daily
జయభేరి, మేడ్చల్ :బోడుప్పల్ లోని తన నివాసంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల షామేలు మీడియాతో మాట్లాడా. దేశానికి మోడీ ఈ 10 సంవత్సరాలలో ఏమీ చేయలేదు.. తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ 10 సంవత్సరాలలో ఎలాంటి అభివృద్ధి పరచలేదు. బిజెపి, బీఆర్ఎస్ చీకటి ఒప్పందాలతో రెండు ఒకటే. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఈటెల రాజేందర్ బీసీ... BRS : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేతుల మీదుగా బీ ఫామ్ తీసుకున్న మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి
Published On
By Jayabheri Daily
మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాగిడి లక్ష్మారెడ్డికి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బిఫారం అందజేశారు. ELECTIONS: మల్కాజ్ గిరి పార్లమెంట్ స్థానానికి మొదలైన నామినేషన్ల పర్వం
Published On
By Jayabheri Daily
ఇప్పటి వరకు 9 నామినేషన్ల స్వీకరణ - జిల్లా ఎన్నికల అధికారి గౌతమ్ గురువారం జిల్లాలో 8 మంది అభ్యర్థులు నామినేషన్లు వేసినట్లు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు KCR Polam Bata : 50 వేల మందితో గోదావరి ప్రాజెక్టుల వద్దకు వెళ్తాం..
Published On
By Jayabheri Daily
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. చనిపోయిన రైతుల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం ప్రకటించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డిమాండ్... 
