ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘురాం రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ వారి కుటుంబ సభ్యులతో కలిసి ఓటును వినియోగించుకున్నారు
జయభేరి, ఖమ్మం :
సిపిఐ, సిపిఎం, తెలుగుదేశం, టీజేఎస్ బలపరిచిన ఖమ్మం కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి రామసహయం రఘురాం రెడ్డిని రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ తో గెలిపించేందుకు కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు కృషి చేయాలని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాల దుర్గ ప్రసాద్ కోరారు.
Read More Telangana I చెత్త మనుషులు
Views: 0


