#
NOTIFICATION
ఆంద్రప్రదేశ్  

30న డీఎస్సీ నోటిఫికేషన్

30న డీఎస్సీ నోటిఫికేషన్ ఈసారి మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఏపీ సర్కార్‌ డీఎస్సీ ప్రకటనపై కీలక ప్రకటన వెలువరించింది. మెగా డీఎస్సీకి ముందే మరోసారి టెట్‌ నిర్వహిస్తామని చెప్పిన సర్కార్‌.. రెండు రకాల నోటిఫికేషన్లు విడుదల చేయాలని యోచిస్తోంది. 
Read More...
తెలంగాణ  

పట్టభద్రుల ఎమ్మెల్సీ నోటీఫికేషన్..

పట్టభద్రుల ఎమ్మెల్సీ నోటీఫికేషన్.. మే 9 (గురువారం) వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. మే 13 వరకూ నామినేషన్ల ఉప సంహరణ గడువు ఉండగా.. ఈ నెల 27న పోలింగ్ ప్రక్రియ జరగనుంది. జూన్ 5న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
Read More...
తెలంగాణ  

గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష - OMR మోడ్‌లో TSPSC నోటిఫికేషన్

గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష - OMR మోడ్‌లో TSPSC నోటిఫికేషన్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అభ్యర్థులకు కీలక అప్‌డేట్ ఇచ్చింది. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష జూన్ 9న జరుగుతుంది. అయితే ఈ పరీక్షను ఓఎంఆర్ విధానంలో నిర్వహిస్తామని ప్రకటన విడుదల చేసింది.
Read More...
ఆంద్రప్రదేశ్  

AP Election : నామినేషన్లకు సర్వం సిద్ధం.. ఏపీ ఎన్నికల సమరానికి రేపే నోటిఫికేషన్..!

AP Election : నామినేషన్లకు సర్వం సిద్ధం.. ఏపీ ఎన్నికల సమరానికి రేపే నోటిఫికేషన్..! ఏపీలో సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి సంబంధించిన నోటిఫికేషన్ రేపు (ఏప్రిల్ 18) విడుదల కానుంది. గురువారం ఉదయం 9 గంటలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారం రేపటి నుంచి తొలి అడుగు వేయనుంది. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎన్నికల నోటిఫికేషన్...
Read More...
తెలంగాణ   లైఫ్‌స్టైల్ 

SSC New Website : అలర్ట్.. అందుబాటులోకి ఎస్ఎస్సీ కొత్త వెబ్ సైట్

SSC New Website : అలర్ట్.. అందుబాటులోకి ఎస్ఎస్సీ కొత్త వెబ్ సైట్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నిర్వహించే పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కోసం మరో కొత్త వెబ్‌సైట్ అందుబాటులోకి వచ్చింది. ఇక నుంచి అభ్యర్థులు నోటిఫికేషన్ వివరాలను ssc.gov.in ద్వారా కూడా తెలుసుకోవచ్చు. పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. అందులో,...
Read More...
జాతీయం  

Notification I లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు నేడు నోటిఫికేషన్‌ వెలువడింది

Notification I లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు నేడు నోటిఫికేషన్‌ వెలువడింది జయభేరి, న్యూఢిల్లీ: లోక్‌సభ తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్‌ బుధవారం విడుదల కానుంది. తొలి దశలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా 102 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నేడు నోటిఫికేషన్‌ వెలువడడంతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 27 చివరి తేదీ. ఏప్రిల్...
Read More...

Advertisement