#
ycp
ఆంద్రప్రదేశ్  

జగన్ కేరాఫ్ బెంగళూరు ప్యాలెస్

జగన్ కేరాఫ్ బెంగళూరు ప్యాలెస్ జగన్‌తో నేతలు కూడా భేటీ అవ్వడం లేదు. కాబట్టి వ్యూహా రచన ఏం జరగడం లేదు. మరి బెంగళూరులోని యలహంక ప్యాలెస్‌లో జగన్ ఏం చేస్తున్నారు? జగన్‌ బెంగళూరుకు వెళ్లడానికి రెండు కారణాలు ఉండి ఉండాలి. ఒకటి.. ఓటమి తర్వాత ఎవ్వరికి ముఖం చూపించుకునే పరిస్థితి లేకపోవడం. రెండవది.. ఐదేళ్ల పాటు సీఎంగా తెగ కష్టపడ్డాను కాబట్టి.. మనసుకు, శరీరానికి కాస్త రెస్ట్ కావాలని కోరుకోవడం. ఈ రెండు కారణాలలో ఏదో ఒక కారణంతోనే ఆయన బెంగళూరుకు షిఫ్ట్ అయ్యి ఉండాలి. 
Read More...
ఆంద్రప్రదేశ్  

గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకుంటున్నారు

గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకుంటున్నారు టిడిపి, జనసేన, బిజెపి కూటమికి అన్ని సీట్లు రావడం గురించి చిన్న పిల్లాడిని అడిగిన చెబుతారని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి కుటుంబం తన కుటుంబంగా భావించి సంక్షేమ పథకాలు అందించామని, పేదరిక నిర్మూలన ధ్వేయంగా పని చేశామని, ఎపిని అని విధాలుగా అభివృద్ధి చేసిన 11 సీట్లు రావడం ఏంటని అనుమానం వ్యక్తం చేశారు.
Read More...
ఆంద్రప్రదేశ్  

ఓటమి ఇంటర్వెల్ మాత్రమే.. వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి

ఓటమి ఇంటర్వెల్ మాత్రమే.. వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి త్వరలోనే ప్రజలకు మరింత దగ్గరయ్యేలా పోరాటాలు చేస్తామని, మనల్ని నమ్ముకొని కొన్ని కోట్ల మంది ఉన్నారని, పార్టీ కార్యకర్తలకు మనం తోడుగా ఉండాలని, ఎన్నడూ లేని విధంగా వైసిపి కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే పార్టీ తరఫున ఆదుకునే కార్యక్రమాలు చేస్తున్నామని జగన్ స్పష్టం చేశారు.
Read More...
ఆంద్రప్రదేశ్  

AARA Exit Poll: కుప్పంలో వైసీపీ ప్లాన్ రివర్స్.. ఆరా సర్వేలో సంచలనం..

AARA Exit Poll: కుప్పంలో వైసీపీ ప్లాన్ రివర్స్.. ఆరా సర్వేలో సంచలనం.. ఈ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో వైసీపీ విజయం సాధిస్తుందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికల్లో అడ్డాలో చంద్రబాబు నాయుడు వైసిపి జెండా ఎగురవేస్తారని ఆ పార్టీ నేతలు చెబుతూ వచ్చారు. అసలు ఫలితాలు జూన్ 4న వెల్లడికానున్నాయి. అంతకంటే ముందే ఫలితాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్నాయి.
Read More...
ఆంద్రప్రదేశ్  

Telangana : బై బై హైదరాబాద్!

Telangana : బై బై హైదరాబాద్! హైదరాబాద్‌ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగుతుందని, ఈలోపు ఏపీ కొత్త రాజధాని ఏర్పాటు చేయాలని రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నారు. అయితే... సొంత గడ్డపైనే పాలన సాగించాలనే ఉద్దేశంతో చంద్రబాబు సర్కారు 2017లోనే ప్రభుత్వ కార్యాలయాలను నవ్యాంధ్రకు తరలించింది. ఆ తర్వాత ‘అమరావతి’ని నవ్యాంధ్ర రాజధానిగా ప్రకటించింది.
Read More...
ఆంద్రప్రదేశ్  

నల్లారి సోదరుల  భవిష్యత్తు ఏంటీ

నల్లారి సోదరుల  భవిష్యత్తు ఏంటీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. ఒకరు మాజీ ముఖ్యమంత్రి, మరొకరు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. ఇద్దరు స్వయాన అన్నదమ్ములే, అయినా పార్టీలు మాత్రం పేరు. మాజీ సిఎం కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగితే, ఆయన సోదరుడు నల్లారి కిషోర్ పీలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా మూడోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దీంతో అందరి చూపు ఈ రెండు నియోజకవర్గాలపైన పడింది.
Read More...
ఆంద్రప్రదేశ్  

Vijayasai : విజయసాయి... ఎక్కడ

Vijayasai : విజయసాయి... ఎక్కడ జగన్ వెళ్లిన దేశానికి వెళ్లేవారు కాదు. ఆ పక్క దేశానికి వెళ్లి జగన్ పర్యటనను పర్యవేక్షించేవారు. కానీ ఈసారి విజయసాయిరెడ్డి జాడ లేకుండా పోయింది. కనీసం ఆయన చడీ చప్పుడు కూడా లేదు. నెల్లూరులో ఎంపీగా పోటీ చేసిన ఆయన పోలింగ్ ముగిసిన తర్వాత ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. తనను బలవంతంగా జగన్ ఎంపీగా పోటీ చేయించారని విజయ సాయి లో ఒక రకమైన అసహనం ఉండేది
Read More...
ఆంద్రప్రదేశ్  

Roja : రోజా పై చర్చోపచర్చలు  

Roja : రోజా పై చర్చోపచర్చలు   అసలు టిక్కెట్ విషయంలోనే రోజాపై పెద్ద ఎత్తులో చర్చ నడిచింది. కానీ టికెట్ దక్కించుకుని పోటీలో నిలబడారు. ఇప్పుడు నెక్ట్స్ ఆమె గెలుస్తారా లేదా అన్న టాక్ విపరీతంగా నడుస్తోంది. అందులో ఆమె క్యాడర్ లోనూ, రోజా ఫేస్ లోనూ ఎక్కడా గెలుపు ధీమా కనిపించడం లేదంట.
Read More...
ఆంద్రప్రదేశ్  

Ap : కేబినెట్ లెక్కల్లో బొత్సా, గంట

Ap : కేబినెట్ లెక్కల్లో బొత్సా, గంట గంటా శ్రీనివాసరావు జూన్ 9న చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని జోష్యం చెప్పారు. బొత్స సత్యనారాయణ ఇంకో అడుగు ముందుకేసి… విశాఖ నగరంలో జూన్ 9న జగన్ ప్రమాణస్వీకారం చేస్తారని తేల్చి చెప్పారు. మాజీ మంత్రి హోదాలో గంటా శ్రీనివాసరావుకు ఆహ్వానం పంపుతామని.. తప్పకుండా హాజరుకావాలని కౌంటర్ ఇచ్చారు.
Read More...
ఆంద్రప్రదేశ్  

సీమే శాసిస్తుందా...

సీమే శాసిస్తుందా... వైసీపీ గత ఎన్నికల్లో 49  స్థానాల్లో విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీకి మూడు అంటే మూడు దక్కాయి. అది అసలైన స్వీప్. గతంలో ఉత్తరాంధ్ర, కోస్తాల్లోనూ మంచి ఫలితాలు వచ్చాయి. కానీ.. ఈ సారి మాత్రం భిన్నమైన రాజకీయం కనిపిస్తోంది. విపక్షాలు కూటమిగా ఏర్పడటం, ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉందన్న అభిప్రాయం గట్టిగా వినిపిస్తున్న సమయంలో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ వైఎస్ఆర్‌సీపీకి భారీగా నష్టం జరిగే అవకాశం ఉంది.
Read More...
ఆంద్రప్రదేశ్  

AP ELECTIONS : ఎవరికి ఓటు? – ఎవరికి పోటు..?

AP ELECTIONS : ఎవరికి ఓటు? – ఎవరికి పోటు..? దేశవ్యాప్తంగా మోదీ హవాతో పాటు.. రాష్ట్రంలో ఎన్డీయే భారీ మెజార్టీతో గెలుస్తుందని జోస్యం చెబుతున్నారు చంద్రబాబునాయుడు. అర్థరాత్రి వరకూ మహిళలు క్యూలో ఉండి మరీ ఓట్లు వేశారని.. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన వాళ్లే మళ్లీ ఆశీర్వదించారని వైసీపీ బలంగా నమ్ముతోంది. గెలుపోటములపై చర్చలు నడుస్తుండగానే అటు అధికారులపై పార్టీల మధ్య మాటలయుద్ధం నడుస్తోంది.
Read More...
ఆంద్రప్రదేశ్  

PK's : పీకే లెక్క నిజమవుతుందా..?

PK's : పీకే లెక్క నిజమవుతుందా..? ఇక పీకే తన ఇంటర్వ్యూను కూడా పక్కా స్ట్రాటజీతోనే ఇచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఇంటర్వ్యూలో తల్లి, చెల్లి నమ్మని వాడిని ప్రజలు ఎలా నమ్ముతారు. తల్లి, చెల్లికి ఎవరైనా డబ్బులు ఇచ్చి మాట్లాడిస్తారా.. అని ప్రశ్నించారు. వైసీపీ 151 నుంచి 51 స్థానాలకు పడిపోతుంది అని పేర్కొన్నారు.
Read More...

Advertisement