దేశవ్యాప్తంగా గవర్నర్ల మార్పుకు రంగం సిద్ధం
తెలంగాణకు అశ్వినీ కుమార్ చౌబే, కర్నాటకకు కిరణ్ కుమార్ రెడ్డి?!
జయభేరి, న్యూఢిల్లీ :
జాతీయ రాజకీయాల్లో వేగంగా మార్పులు జరుగుతున్నాయి. అన్ని రాష్ట్రాల గవర్నర్లను మార్చడానికి రంగం సిద్ధమయింది. కేంద్రంలోని సంకీర్ణ ప్రభుత్వం రాష్ట్రాల గవర్నర్ల మార్పులు చేర్పులు చేయబోతోంది. ప్రస్తుతం తెలంగాణకు ఉన్న ఇన్ ఛార్జీ గవర్నర్ సిపి. రాధాకృష్ణన్ పాండిచ్చేరి, జార్ఖండ్ గవర్నర్ గా కొనసాగుతున్నారు.
Read More Telangana I రాజకీయంలో ఇవన్నీ మామూలే..
Views: 0


