ధరణితో పరిష్కారం కానీ సమస్యలు భూ భారతి తో చెక్...
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్..
జయభేరి, కుకునూర్ పల్లి, ఏప్రిల్ 26 :
ధరణితో పరిష్కారం కాని సమస్యలు భూభారతితో పరిష్కారం అవుతాయని జిల్లా కలెక్టర్ మనుచౌదరి పేర్కొన్నారు. శనివారం కొండ పాక, కుకునూరుపల్లి మండలాల్లోని రైతు వేది కల్లో భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భా సమస్యలకు భూభారతి చట్టం ద్వారా పరిష్కారం లభిస్తుందన్నారు.
Read More హరీష్ రావు పై అక్రమ కేసులు తగవు
Latest News
08 May 2025 18:26:34
జయభేరి, సైదాపూర్: హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి, జనం మెచ్చిన జన నేత గౌరవ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం...
Post Comment