పైడిపెల్లిలో  చెక్ డ్యాం నిర్మాణానికి స్థల పరిశీలన

కట్కూరి దేవేందర్ రెడ్డి 

పైడిపెల్లిలో  చెక్ డ్యాం నిర్మాణానికి స్థల పరిశీలన

జయభేరి, పరకాల, డిసెంబర్ 04: 
పరకాల మండల పరిధిలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి  ఆదేశాలతో పరకాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కట్కూరి దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని పైడిపెల్లి గ్రామ రెవెన్యూ శివారు ప్రాంతాల్లో ఉన్న "చలి వాగు చెక్ డ్యాం" నిర్మాణానికి స్థల పరిశీలించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో దేవేందర్ రెడ్డి తో పాటుగా అధికారులు ఇరిగేషన్ డిఈ శ్రీనివాస్ , ఎఈ విన్సెంట్ బాబు మరియు పిఎసిఎస్ డైరెక్టర్ నాగుల అశోక్, ఎఎంసి డైరెక్టర్ దాసరి బిక్షపతి, మాజీ ఉప సర్పంచ్ మాచవేన రాజు, రైతులు గుండెబోయిన ఈరన్న, బండి కుమార్, ఈర్ల అశోక్, ఎర్రవేన బసువయ్య, మాచవేన అజయ్, వంగ బిక్షపతి, దామెర రాజయ్య, పసుల మహెందర్, నంబర్ మల్లయ్య, అబ్బాస్, సాంబమూర్తి తదితరులతో పాటు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Read More పరకాల ఏజీపీగా లక్కం శంకర్

Latest News