చింతపల్లిలో రెండు రోజులపాటు జరిగిన బ్లాక్ స్థాయి క్రీడా పోటీలు
జయభేరి, చింతపల్లి :
భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు , క్రీడల మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్రం వారి సౌజన్యంతో చైతన్య మహిళా మండలి ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల చింతపల్లి గ్రౌండ్ నందు రెండు రోజులపాటు జరిగిన బ్లాక్ స్థాయి క్రీడా పోటీలు ఈరోజు ముగిశాయి.
Read More మొద్దు నిద్రలో రేవంత్ సర్కారు
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ధనరాజ్ మాట్లాడుతూ ప్రస్తుత ఒత్తిడితో కూడుకున్న జీవితంలో యువత మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండడానికి క్రీడలు ముఖ్య పాత్ర పోషిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్రం బాధ్యులు కొండా నాయక్, కిరణ్ కుమార్, కళాశాల అధ్యాపకులతో పాటు వివిధ యూత్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Latest News
ఇన్ని సంవత్సరాలకు గెట్ టుగెదర్ కార్యక్రమం నిర్వహించుకోవడం సంతోషంగా ఉంది...
21 Jan 2025 09:39:00
ఒక చెట్టుకు పూసిన పువ్వులం కాదు ఒక తల్లి కడుపున పుట్టిన బిడ్డలము కాదు. అయినా ఆత్మీయనురాగాలను పంచుకున్న మా బంధం స్నేహబంధం.
Post Comment