#
Sabha
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... ఫైర్ బ్రాండ్ దీదీ....
Published On
By Jayabheri Daily
రాష్ట్రంలో మొత్తం 42 లోక్ సభ స్థానాలు ఉండగా.. అందులో 32 సీట్లల్లో టీఎంసీ లీడ్లో ఉన్నది. బీజేపీ 9 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ కూటమి ఒక్క స్థానంలో ముందంజలో ఉన్నది. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ బీజేపీ హవా కనిపిస్తున్న ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీ మాత్రం కమలదళానికి అడ్డుకట్ట వేశారు. Lok Sabha : లోకసభ ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి
Published On
By Jayabheri Daily
ఎన్నికల సంఘం చే నియమించబడిన ఇద్దరు అబ్జర్వర్లు బండారి స్వాగత్ రణవీర్ చంద్, రాజేష్ కుమార్ కౌంటింగ్ ప్రక్రియలను పరిశీలిస్తారని తెలిపారు. కౌంటింగ్ కోసం మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని, ప్రతి స్ట్రాంగ్ రూమ్ వద్ద సిఐపిఎఫ్ భద్రతా సిబ్బందితో పాటు స్టేట్ సాయుధ సిబ్బంది, ఎఆర్ ఫోర్స్, సివిల్ ఫోర్స్ ఉంటుందని, అలాగే స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ కూడా ఉంటుందని, పాస్ లేకుండా ఎవరూ అనుమతించబడదు అని తెలిపారు. లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ నిర్వహణకు సర్వం సిద్ధం
Published On
By Jayabheri Daily
రామగిరిలోని జేఎన్టీయూ మంథని కళాశాలలో పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్న పెద్దపల్లి, మంథని, రామగుండం, ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్ ల ఈవిఎం యంత్రాల కౌంటింగ్, 7 అసెంబ్లీ సెగ్మెంట్ లలోని పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ భారత ఎన్నికల కమీషన్ నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 4న పకడ్బందీగా నిర్వహించేందుకుఅవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ తెలిపారు. Bjp Bandi Sanjay : నన్ను ఓడించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్కక్కు
Published On
By Jayabheri Daily
రాష్ట్రంలో ఖజానా ఖాళీ…. జీతాలకు డబ్బులిచ్చే పరిస్థితి లేదు బీజేపీ ఎంపీలను గెలిపిస్తేనే తెలంగాణకు అత్యధిక నిధులు తీసుకొచ్చే అవకాశం జాయినింగ్స్ పై ప్రత్యేక ద్రుష్టి పెట్టండి కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ ‘‘పార్లమెంట్ ఎన్నికల్లో ఏ సర్వే చూసినా కరీంనగర్ లో బీజేపీ భారీ మెజారిటీతో గెలుస్తుందని నివేదికలొస్తున్నయ్. దీంతో... Telangana : రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన ఆరోపణలు
Published On
By Jayabheri Daily
కాంగ్రెస్, బీజేపీలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ భవన్లో జరిగిన సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ సమావేశంలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా? బీజేపీ ప్రభుత్వమా? అన్నది అర్థం కావడం లేదని మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధినేత... PM Modi - Chandrababu I ప్రధాని మోదీ చంద్రబాబుతో జోకులు..!
Published On
By Jayabheri Daily
జయభేరి :ప్రజాగళం వేదిక వద్ద ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. చంద్రబాబు నాయుడుతో ప్రధాని నరేంద్ర మోదీ జోకులు వేశారు. అంటూ సరదాగా కామెంట్స్ చేశాడు. చంద్రబాబు ప్రసంగం ముగించుకుని తిరిగి రాగానే ప్రధాని మోదీ ఆయన వద్దకు వెళ్లి మీ గొంతు చాలా బలంగా ఉందని, మీరు చాలా బలంగా ఉన్నారని చమత్కరించారు. అనంతరం... LokSabha Elections I నేడు మధ్యాహ్నం 3 గంటలకు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్..
Published On
By Jayabheri Daily
జయభేరి, న్యూఢిల్లీ: అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ నేడు దేశం మొత్తం లోక్సభ ఎన్నికలు-2024 విడుదల కానుంది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు 'జ్ఞాన్ భవన్'లో కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం ఏర్పాటు చేసి షెడ్యూల్ను ప్రకటించనుంది. శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'ఎక్స్'లో ఈ విషయాన్ని... 
