#
JANASENA
ఆంద్రప్రదేశ్  

ప్రజలతో మమేకయ్యే శాఖలను తీసుకున్న పవన్

ప్రజలతో మమేకయ్యే శాఖలను తీసుకున్న పవన్ ఎందుకంటే హోం, ఆర్థిక శాఖల్లో మంత్రిగా ఉంటే ప్రజలతో ఎక్కువగా ఉండే అవకాశం ఉండదు. అదే పంచాయతీ, గ్రామీణాభివృద్ధి లాంటి శాఖలైతే ప్రజలతో మమేకం అయ్యే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత చేరువ అయ్యే అవకాశం ఈ మంత్రిత్వ శాఖల్లో ఉంటుంది. అందుకే పట్టుబట్టి మరీ పంచాయతీరాజ్, గ్రామీణా భివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖలను పవన్ తీసుకున్నారు.
Read More...
ఆంద్రప్రదేశ్  

మరింత బాధ్యతతో జనసేన ఎంఎల్‌ఎలు కలిసి పని చేయాలి

మరింత బాధ్యతతో జనసేన ఎంఎల్‌ఎలు కలిసి పని చేయాలి ఓటేసిన ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలి జనసేన అధినేత పవన్ కల్యాణ్ హితవు
Read More...
ఆంద్రప్రదేశ్  

స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడే అర్హత జగన్‌కు లేదు: పీతల మూర్తి యాదవ్

స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడే అర్హత జగన్‌కు లేదు: పీతల మూర్తి యాదవ్ గాజువాకలో వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్ నాథ్ కు ఓటేస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోతుందన్నారు. ‘‘అయ్యా జగన్ మోహన్ రెడ్డి 2019లో తిప్పల నాగిరెడ్డికి ప్రజలు పట్టం కట్టారు.. మా నాయకుడు పవన్ కళ్యాణ్ కాదు వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించారు..
Read More...
తెలంగాణ  

చేవెళ్లలో సినీ సాహితికి గ్లాసు...

చేవెళ్లలో సినీ సాహితికి గ్లాసు... ‘మా ఊరి పొలిమెర’, ‘పొలిమెర 2’ సినిమాల్లో సాహితీ దాసరి కీలక పాత్ర పోషించింది. ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగింది. ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసింది. ఆమె నామినేషన్ ను ఎన్నికల అధికారులు యాక్సెప్ట్ చేశారు.
Read More...
ఆంద్రప్రదేశ్  

BJP : బీజేపీ పెద్దన్న పాత్ర పోషించాలి

BJP : బీజేపీ పెద్దన్న పాత్ర పోషించాలి బూత్ కమిటీ కార్యకర్తలకు సుజనా దిశా నిర్దేశం
Read More...
ఆంద్రప్రదేశ్  

Pawan : పవన్ కళ్యాణ్ ఐదేళ్ల సంపాదన ఎంతో తెలుసా?

Pawan : పవన్ కళ్యాణ్ ఐదేళ్ల సంపాదన ఎంతో తెలుసా? పవన్ కళ్యాణ్ ఐదేళ్ల ఆదాయం రూ. 114.76 కోట్లు. ప్రభుత్వానికి పవన్ చెల్లించిన పన్నులు రూ. 73.92 కోట్లు. ప్రజలు, స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు రూ. 20 కోట్లు. పవన్ కళ్యాణ్ అప్పులు రూ. 64.26 కోట్లు. ఆదాయపు పన్నుగా రూ. 47 కోట్లు, జీఎస్టీ రూ. 5 కోట్లు చెల్లించారు. వివిధ బ్యాంకుల నుంచి రుణాల్లో రూ. 17.56 కోట్లు తీసుకున్నారు.. వ్యక్తుల నుంచి రూ. 46 లక్షలు అప్పులయ్యాయి.
Read More...
ఆంద్రప్రదేశ్  

ycp tdp I పౌరుషాల సీమలో పవర్ ఎవరికి....?

ycp tdp I పౌరుషాల సీమలో పవర్ ఎవరికి....? జయభేరి, తిరుపతి :గత ఎన్నికల్లో రాయలసీమలో జగన్ విజయం గురించి చెప్పడానికి మాటలు చాలవు... రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జగన్ గుత్తాధిపత్యం సాధించారు. మొత్తం 56 స్థానాలకు గానూ వైసీపీ 53 స్థానాల్లో విజయం సాధించింది. కడప, కర్నూలు జిల్లాల్లో ప్రత్యర్థుల ఖాతాలు తెరవలేదు. రాయలసీమలో గెలిచిన వారిలో ఒకరు చంద్రబాబు,...
Read More...
ఆంద్రప్రదేశ్  

PM Modi - Chandrababu I ప్రధాని మోదీ చంద్రబాబుతో జోకులు..!

PM Modi - Chandrababu I ప్రధాని మోదీ చంద్రబాబుతో జోకులు..! జయభేరి :ప్రజాగళం వేదిక వద్ద ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. చంద్రబాబు నాయుడుతో ప్రధాని నరేంద్ర మోదీ జోకులు వేశారు. అంటూ సరదాగా కామెంట్స్ చేశాడు. చంద్రబాబు ప్రసంగం ముగించుకుని తిరిగి రాగానే ప్రధాని మోదీ ఆయన వద్దకు వెళ్లి మీ గొంతు చాలా బలంగా ఉందని, మీరు చాలా బలంగా ఉన్నారని చమత్కరించారు. అనంతరం...
Read More...

Advertisement