మరింత బాధ్యతతో జనసేన ఎంఎల్ఎలు కలిసి పని చేయాలి
- ఓటేసిన ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలి
- జనసేన అధినేత పవన్ కల్యాణ్ హితవు
జయభేరి, అమరావతి, జూన్ 5 :
మరింత బాధ్యతతో జనసేన ఎంఎల్ఎలు కలిసి పని చేయాలని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. జనసేన పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థులతో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. గెలిచిన అభ్యర్థులను పవన్ అభినందించారు.
Latest News
11 Mar 2025 10:44:11
జయభేరి, దేవరకొండ : దేవరకొండ మండలం తాటికొల్ గ్రామపంచాయతీ పరిధిలోని వాగులో ఇసుక రీచ్ కు ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ
Post Comment