మరింత బాధ్యతతో జనసేన ఎంఎల్ఎలు కలిసి పని చేయాలి
- ఓటేసిన ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలి
- జనసేన అధినేత పవన్ కల్యాణ్ హితవు
జయభేరి, అమరావతి, జూన్ 5 :
మరింత బాధ్యతతో జనసేన ఎంఎల్ఎలు కలిసి పని చేయాలని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. జనసేన పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థులతో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. గెలిచిన అభ్యర్థులను పవన్ అభినందించారు.
Views: 0


