#
INCREASED
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... TS Election : పెరిగిన ప్రచార హోరు.. సొమ్ము చేసుకుంటున్న జనాలు...
Published On
By Jayabheri Daily
నేతల తాకిడితో భాగ్యనగరం అట్టుడికి పోతున్న వేళ... ఒక స్టాండ్ చెయ్ నుంచి పల్లె దాకా ప్రజలు చాలా బిజీగా ఉన్నారు... ఎన్నికలు వస్తే చాలు పండుగ వాతావరణమే అన్నట్టుగా సాగుతున్న ప్రచార హోరు ఇప్పుడు ప్రజలకు కూలీ దొరికి కడప నిండా మెతుకులు తినే భాగ్యం దక్కింది. పొద్దున ఒక పార్టీకి జై కొడతానికి వెళ్తారు మధ్యాహ్నం మరొక పార్టీకి జై కొట్టడానికి వెళ్తారు సాయంత్రం ఇంకో పార్టీకి జేజేలు కొట్టడానికి వెళతారు. మొత్తానికి రోజుకు 1000 రూపాయలు సంపాదించుకుంటే అంతకంటే కావాల్సింది ఏముంది అన్న రీతిలో ఓటర్లు వలస కూలీలుగా మారిపోతున్నారు. మెజారిటీతో గెలుపొందల అనే ఉద్దేశంతో ఎంతటి నీచనికైనా జిగదారుతున్నారు... ఓటర్లదా తప్పు డబ్బులు పనిచేయని నాయకులదా తప్పు అసలు విషయం ఏంటో తెలుసుకుని ప్రయత్నం చేద్దాం 'జయభేరి' కౌంటర్ విత్ కడారి శ్రీనివాస్ సమగ్ర రాజకీయ విశ్లేషణ... ttd increased - tokens : శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు భారీగా పెంపు
Published On
By Jayabheri Daily
ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. వేలాది మంది స్వామివారిని దర్శించుకుంటున్నారు. వారి బిల్లులు చెల్లిస్తున్నారు. గురువారం శ్రీవారిని 62,549 మంది దర్శించుకున్నారు. వీరిలో 26,816 మంది తలనీలాలు సమర్పించారు. ఆ ఒక్కరోజే తిరుమల తిరుపతి దేవస్థానానికి హుండీ ద్వారా 3.33 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అదే హడావుడి కొనసాగుతోంది. 18 కంపార్ట్మెంట్లలో... HOUSE PRICES : ఇళ్ల ధరలు పడిపోతున్నాయి
Published On
By Jayabheri Daily
న్యూఢిల్లీ: దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో జనవరి-మార్చి త్రైమాసికంలో ఇళ్ల ధరలు హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. గతేడాదితో పోలిస్తే వివిధ నగరాల్లో ఇళ్ల ధరలు 10 నుంచి 32 శాతం పెరిగాయి. అయితే ఇళ్లకు డిమాండ్ పెరిగింది. కోటిన్నర కంటే ఎక్కువ ధర ఉన్న ఇళ్లకు ఎక్కువ డిమాండ్ ఉంది. రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ కంపెనీ అనరాక్... 
