#
Fire
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... ఫైర్ బ్రాండ్ దీదీ....
Published On
By Jayabheri Daily
రాష్ట్రంలో మొత్తం 42 లోక్ సభ స్థానాలు ఉండగా.. అందులో 32 సీట్లల్లో టీఎంసీ లీడ్లో ఉన్నది. బీజేపీ 9 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ కూటమి ఒక్క స్థానంలో ముందంజలో ఉన్నది. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ బీజేపీ హవా కనిపిస్తున్న ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీ మాత్రం కమలదళానికి అడ్డుకట్ట వేశారు. Fire : దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అగ్ని నివారణ అవగాహన కార్యక్రమం
Published On
By Jayabheri Daily
అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా నిర్వహిస్తున్నట్లు, కర్తవ్య నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నిమాపక దళ సిబ్బందికి జోహార్లు అర్పించినారు. వంటగదిలో గాలి వెలుతురు బాగా ఉండేటట్టు చూడాలని, ఐఎస్ఐ మార్క్ గల ట్యూబ్ ని వాడాలని, ఎల్లవేళలా నీటిని మీ ఇంటిలో నిలువ ఉండేలా చూడండి. KTR : రాముడితో మనకు పంచాయితీ లేదు.. కేవలం బీజేపీ మోదితోనే : కేటీఆర్
Published On
By Jayabheri Daily
జయభేరి, మేడిపల్లి:మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపే లక్ష్యంగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎం.కె.బీ.ఆర్ కన్వీన్షన్ నందు జరిగిన ఉమ్మడి ఘట్కేసర్ మండల బి.ఆర్.ఎస్. సన్నాహక సమావేశంలో ముఖ్య అతిధిగా మాజీ మంత్రి, బి.ఆర్.ఎస్. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, మేయర్లు... Ponnala Lakshmaiah : క్షమాపణ చెప్పాలి కాంగ్రెస్ సర్కారు..
Published On
By Jayabheri Daily
జయభేరి, హైదరాబాద్:రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయని, తాగు నీటి కొరతకు కారణమైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వ తప్పిదాలు, అనాలోచిత, అనుభవ రాహిత్యంతో రాష్ట్ర ప్రజలు, రైతులు తీవ్రంగా నష్టపోయారని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ ప్రభుత్వానికి రైతులకు నీళ్లివ్వడం కంటే రాజకీయాలే... Ponnam Prabhakar : కేసీఆర్, బండి సంజయ్ పై మంత్రి పొన్నం ఫైర్...
Published On
By Jayabheri Daily
రైతుల సమస్యలపై పోరాడుతున్న బీజేపీ బీఆర్ఎస్ను రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తప్పుబట్టారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీజేపీ ఎంపీ బండి సంజయ్ తీరుపై పొన్నం మండిపడ్డారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కరువు పరిస్థితులపై కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం... HARISH RAO FIRE : రైతుల కళ్లలో కన్నీళ్లను ప్రత్యక్షంగా చూశాను
Published On
By Jayabheri Daily
జయభేరి, హైదరాబాద్:కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 180 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. సోమవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. నిన్న(ఆదివారం) దేవరుప్పుల మండలం లక్ష్మీభాయి తండాకు వెళ్లి అక్కడి రైతుల కళ్లల్లో నీళ్లు తిరిగారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 180 మంది... Manne Krishank I ఈ ఫోటో తప్పు అని నిరూపించగలరా?
Published On
By Jayabheri Daily
జయభేరి, హైదరాబాద్:తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ సవాల్ విసిరారు. చిత్రపురి సొసైటీలో రూ. 3 వేల కోట్ల భూకబ్జాకు పాల్పడిన అనుముల మహానంద రెడ్డితో తనకు ఎలాంటి సంబంధం లేదని రేవంత్ రెడ్డి నిరూపించగలడా..? క్రిశాంక్ సవాల్ విసిరారు. ఈ భూకబ్జా పోస్ట్ చేసినందుకు మన్నె... 
