#
development
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... మల్కాజ్గిరి నియోజకవర్గం అభివృద్ధికి కృషి
Published On
By Jayabheri Daily
పెండింగ్ లో ఉన్న పీర్జాదిగూడ 4 లైన్ రోడ్డు, SNDP పనులు త్వరగా పూర్తి చేయాలి ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులతో పాటు 6లైన్ల రోడ్డు విస్తరణ చేపట్టాలి ప్రజల అవసరాలకు అనుగుణంగా మంచి నీటి సరఫరాకు సూచనలు కక్ష పూరిత రాజకీయాలు తగవు.. ఎంపి ఈటెల రాజేందర్ పీర్జాదిగూడ కౌన్సిల్ సమావేశనికి హాజరు కావలసిందిగా ఆహ్వానించిన మేయర్. Modi : విజనరీ నాయకుడు మోడీ.. అభివృద్ధిలో ముందు వరసలో భారత్
Published On
By Jayabheri Daily
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. విజనరీ నాయకుడు మోడీ నేతృత్వంలో భారత్ అభివృద్ధిలో ముందు వరసలో ఉంటుందని, దూరదృష్టి కలిగిన మోడీ ఆర్థిక వ్యవస్థను పరుగులు తీయించారని ప్రశంసించారు. మోడీ నేతృత్వంలో 2047 నాటికి భారత్ నంబర్ వన్గా నిలుస్తుందని బాబు కొనియాడారు. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో అభివృద్ధి పనులు నూటికి నూరు శాతం పూర్తి కావాలి..
Published On
By Jayabheri Daily
విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ పాఠశాలలను బడిబాట కార్యక్రమం కొరకు ముందుగానే సంసిద్దంగా ఉండాలన్నారు. జిల్లాలో 345 పాఠశాలల్లో అమ్మఆదర్శపాఠశాల పనులకు శ్రీకారం చుట్టగా కొన్ని పాఠశాలలో పనులలో నిర్వహించే పనులలో విద్యాశాఖ అధికారుల ప్రమేయం ఉండడం లేదని, పనులను పూర్తిచేయడంలో అధికారులు పూర్తి నిబద్దతతో వ్యవహరించాలని సూచించారు... అమ్మఆదర్శపాఠశాల పనుల పురోగతిపై సమీక్షించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి Congress : అభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ ఎజెండా
Published On
By Jayabheri Daily
బీఆర్ ఎస్ పార్టీ కి రోజు రోజుకు ఆదరణ తగ్గుతుందని, ఆ పార్టీపై నమ్మకం లేకే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వెల్లడించారు. Telangana : అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా పాఠశాలల అభివృద్ధి పనులు పూర్తి చేయాలి...
Published On
By Jayabheri Daily
ప్రభుత్వ పాఠశాలల నిర్వహణను స్థానిక మహిళా సంఘాలకే అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఇక నుంచి పాఠశాలల నిర్వహణలో అమ్మ ఆదర్శ కమిటీలు, ప్రధానోపాధ్యాయులు, స్థానిక మహిళలు కీలకపాత్ర పోషించాలన్నారు. జయభేరి,పెదపల్లి:జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులను మెరుగుపరిచేందుకు అమ్మ ఆదర్శ కమిటీలు పాఠశాల అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి... 
