#
CRORES
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... నెల రోజుల్లోనే 9 వేల కోట్లు... ఓటర్లకు మించి లబ్దిదారులు
Published On
By Jayabheri Daily
టీడీపీ సూపర్ సిక్స్ పథకాల అమలు కోసం ఏటా రూ.73,440కోట్ల రుపాయలు అవసరమని ఏపీ ఆర్ధిక శాఖ ఎన్నికలకు ముందు అంచనా వేసినట్టు సిద్ధం సభల్లో జగన్ చెప్పారు. బీసీలకు 50ఏళ్లకే పెన్షన్ పథకాన్ని కూడా కలుపుకుంటే మరో రూ.13,872 కోట్ల రుపాయలు అవసరం అవుతాయని జగన్ అప్పట్లో ఆరోపించారు. చంద్రబాబు ప్రకటించిన ఏడు పథకాలకు 87,312 కోట్ల రుపాయలు అవసరం అవుతాయని, ఇప్పటికే అమలు చేస్తున్న డిబిటి పథకాలతో కలిపితే అది రూ.1.40లక్షల కోట్లకు చేరుతుందనేది జగన్ మాట. టిల్లు స్క్వేర్ కలెక్షన్ల మోత.. రూ.100 కోట్ల క్లబ్లోకి సిద్ధు...
Published On
By Jayabheri Daily
₹100 కోట్లు: టిల్లు స్క్వేర్ చిత్రం ముఖ్యమైన మైలురాయిని దాటింది. ఈ సినిమాతో సిద్దు జొన్నలగడ్డ రూ.100 కోట్ల క్లబ్లో చేరాడు. ఆ వివరాలివీ.. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన తిల్లు స్క్వేర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపింది. అంచనాలకు మించి ఈ చిత్రం భారీ కలెక్షన్లను రాబడుతోంది.... 2,500 Crores of Revanth : ఢిల్లీకి రేవంత్ 2,500 కోట్లు!
Published On
By Jayabheri Daily
హైదరాబాద్: పురపాలక శాఖను తన అధీనంలో ఉంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. మూడు నెలలకోసారి డబ్బులు చెల్లించి భవనాలకు అనుమతులు ఇస్తున్నారు. వసూలు చేసిన రూ.2,500 కోట్లను ఢిల్లీకి పంపించారు. ఓ వైపు ఇసుక మిల్లర్లు, రైస్ మిల్లర్లను బెదిరిస్తూనే మరోవైపు బిల్డర్లు, రియల్టర్లు డబ్బులు వసూలు చేస్తున్నారు. జేబు దొంగల్లా కత్తెరతో తిరుగుతున్నారని బీఆర్ఎస్... 
