#
COURT
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... MLC Kavitha : ఇవాళ ఎమ్మెల్సీకవిత బెయిల్ పిటిషన్ పై విచారణ
Published On
By Jayabheri Daily
కవిత పిటిష న్ను స్వీకరించిన జస్టిస్ కావేరి భవేజా నేతృత్వంలో ని ధర్మాసనం నేడు మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరపనుంది... MLC Kavitha : కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడడమేంటి?.. కవితకు కోర్టు వార్నింగ్
Published On
By Jayabheri Daily
ఇంకోసారి ఇలా చేయవద్దని వార్నింగ్ ఇచ్చినా ఎమ్మెల్సీ వినలేదుకోర్టు హాలు నుంచి బయటకు వచ్చిన కవిత మరోసారి మీడియాతో మాట్లాడారు... రూస్ అవెన్యూ కోర్టు అతనికి ఈ నెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది... ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో జైలుకెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కోర్టు సోమవారం వార్నింగ్ ఇచ్చింది.... Patanjali : సుప్రీంకోర్టులో పతంజలి రాందేవ్ బాబాకు ఎదురుదెబ్బ
Published On
By Jayabheri Daily
జయభేరి, న్యూఢిల్లీ:పతంజలి రామ్దేవ్ బాబాకు బుధవారం సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కరోనిల్ ప్రచారంపై రామ్దేవ్ బాబా రెండోసారి క్షమాపణలు చెప్పడంపై సుప్రీంకోర్టు కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కార చర్యలకు సిద్ధంగా ఉండాలని రామ్దేవ్ బాబాను కోర్టు హెచ్చరించింది. పతంజలి ఆయుర్వేదిక్ కంపెనీ తయారు చేస్తున్న కరోనిల్పై రామ్దేవ్ బాబా తప్పుడు ప్రకటనలు... MLC Kavitha Arrest Case : సీన్ లోకి CBI ... కవితను విచారించేందుకు కోర్టు అనుమతి
Published On
By Jayabheri Daily
జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ నాయకురాలు కవితను విచారించేందుకు ఢిల్లీ కోర్టు సీబీఐకి అనుమతి ఇచ్చింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మరో పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుతం తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవితను విచారించేందుకు సీబీఐ ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేయగా... దానిని విచారించిన... Tramp : కోర్టుకు అక్షరాలా 1460 కోట్ల రూపాయలు జరిమానా చెల్లించిన ట్రంప్
Published On
By Jayabheri Daily
జయభేరి, న్యూ డిల్లీ :అమెరికా అధ్యక్ష పీఠాన్నిరెండోసారి దక్కించుకునేందుకు పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ కోర్టుకు భారీ మొత్తంలో బాండ్ సమర్పించారు. తద్వారా తనకు విధించిన 454 మిలియన్ డాలర్ల జరిమానా విషయంలో కోర్టు తదుపరి చర్యలు తీసుకోకుండా జాగ్రత్త పడ్డారు. ఇంతకీ ట్రంప్ కోర్టుకు సమర్పించిన బాండ్ విలువ ఎంతంటే… అక్షరాలా 1460... MLC Kavitha : మరికొద్దిసేపట్లో కవిత బెయిల్ పై విచారణ....
Published On
By Jayabheri Daily
ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి జైలుకు వెళ్లిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కవితకు ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆమె ప్రస్తుతం తీహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇది ఇలా ఉండగా, ఈ కేసులో ఆమె దాఖలు... Good News.. TSREIRB Jobs : నిరుద్యోగులకు శుభవార్త..
Published On
By Jayabheri Daily
తెలంగాణలోని నిరుద్యోగులకు హైకోర్టు తీపి కబురు చెప్పింది. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన పరీక్షలకు హాజరైన వారిలో మరో రెండు వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డ్ పరీక్షలను గతేడాది ఆగస్టులో గురుకుల విద్యాలయాల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎంపికైన... Kejriwal's own arguement : కోర్టులో సొంతంగా వాదించిన కేజ్రీవాల్...
Published On
By Jayabheri Daily
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీ ముగియడంతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను ఈడీ గురువారం ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. కేజ్రీవాల్ స్వయంగా కోర్టుకు ఈ సందర్భంగా తన వాదనను వినిపించారు. కేజ్రీవాల్ వాదనను ఈడీ తప్పుబట్టింది. ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో గురువారం ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. కోర్టు... MLC Kavitha I కవిత నేడు కోర్టుకు.. ఈడీ కస్టడీ పొడిగించే ఛాన్స్..!
Published On
By Jayabheri Daily
ప్రముఖుల అరెస్టులతో దేశ వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు రోజురోజుకు మలుపు తిరుగుతోంది. తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ కస్టడీలోకి తీసుకునేందుకు ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. మరోవైపు బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. ప్రముఖుల అరెస్టులతో దేశ వ్యాప్తంగా... Arvind Kejriwa I ఈడీ కస్టడీలో లాకప్ లో భారంగా తొలిరాత్రి
Published On
By Jayabheri Daily
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నిన్న అరెస్ట్ చేసి రోస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచిన సంగతి తెలిసిందే. రోస్ అవెన్యూ కోర్టు నిన్న అరవింద్ కేజ్రీవాల్ను మార్చి 28 వరకు ED కస్టడీకి పంపింది. మార్చి 28 మధ్యాహ్నం రెండు గంటలకు కోర్టులో... Arvind Kejriwal Arrest I ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీఎం కేజ్రీవాల్
Published On
By Jayabheri Daily
జయభేరి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో గురువారం రాత్రి అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అధికారులు రోస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో విచారణ నిమిత్తం కేజ్రీవాల్ను 10 రోజుల కస్టడీకి అప్పగించాలని ఈడీ న్యాయమూర్తిని కోరింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నిందితుడు అరవింద్ కేజ్రీవాల్ను గురువారం రాత్రి... Delhi Liquor Scam I ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్... నేడు విచారణ..
Published On
By Jayabheri Daily
జయభేరి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కేసులో తనను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీం కోర్టులో కేసు విచారణ జరుగుతుండగా అరెస్టు చేసినట్లు పిటిషన్లో పేర్కొన్నారు. గతంలో విచారణ సందర్భంగా సమన్లు జారీ చేయబోమని ఈడీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపిన విషయాన్ని గుర్తు... 
