#
Candidate
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... MLC : ఎమ్మెల్సీ అభ్యర్థి డా. ఈడా శేషగిరిరావు గౌడ్ ను గెలిపించుకోవాలి
Published On
By Jayabheri Daily
యువత భవిష్యత్తు బాగుంటేనే దేశ భవిష్యత్తు బాగుంటుందని గాఢంగా విశ్వసించే సుప్రీం కోర్టు న్యాయవాది డా. ఈడా శేషగిరిరావు గౌడ్ 27 మే 2024లో జరుగనున్న వరంగల్-ఖమ్మం-నల్లగొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. విద్యావంతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపట్ల న్యాయవాదిగా, రాజ్యాంగ న్యాయశాస్త్ర నిపుణులుగా వారికి అపారమైన విషయ పరిజ్ఞానం ఉన్నది. ఆయా సమస్యలకు తగిన పరిష్కారాన్ని చట్టబద్దంగా తీర్చాలన్న సంకల్పంతోనే వారు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘురాం రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి
Published On
By Jayabheri Daily
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ వారి కుటుంబ సభ్యులతో కలిసి ఓటును వినియోగించుకున్నారు పట్టభద్రుల MLC BRS అభ్యర్థిగా రాకేష్ రెడ్డి
Published On
By Jayabheri Daily
జయభేరి, రాంనగర్, మే 3:నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేష్ రెడ్డికి అవకాశం దక్కింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుక్రవారం ఆయన పేరును అధికారికంగా ప్రకటించారు. ఈ స్థానానికి వరంగల్ నుంచి రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ కె.వాసుదేవారెడ్డి, కుడా మాజీ చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్... చక్రం తిప్పిన పొంగులేటి..! ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి బ్యాగ్రౌండ్ తెలుసా...?
Published On
By Jayabheri Daily
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై ఎంతో కాలంగా కసరత్తు కొనసాగుతోంది. చివరిగా రామసహాయం రఘురామిరెడ్డికి టికెట్ దక్కింది. అయితే ఆయన కుటుంబానికి బలమైన రాజకీయ నేపథ్యం ఉంది. Chevella : చేవెళ్ల లోక్ సభ స్థానానికి ఆదార్ పార్టీ అభ్యర్థి శ్రీమతి శ్రీదేవి ఎం. నామినేషన్ దాఖలు
Published On
By Jayabheri Daily
పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్. రఘునాథ్ గౌడ్, స్థానిక పార్టీ నాయకులు పుంజాల చంద్రచరన్ గౌడ్ తదితరుల సమక్షంలో శ్రీదేవి నామినేషన్ పత్రాలను చేవెళ్ల నియోజకవర్గం రిటర్నింగ్ ఆఫీసర్ శ్రీ శశాంక కి అందజేశారు. Raghu Ram-Babu : బాబుతో డీల్ ఓకే... అసెంబ్లీ బరిలోకి రఘురామ
Published On
By Jayabheri Daily
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా గెలిచి తన ఐదేళ్ల పదవీకాలం మొత్తం జగన్మోహన్ రెడ్డిపై బురదజల్లేందుకు వెచ్చించిన రఘురామకృష్ణంరాజు ఇప్పుడు అసెంబ్లీ రంగంలోకి దిగాలనుకుంటున్నారు. అన్ని పార్టీలు అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన తర్వాత.. ఎమ్మెల్యే ఎలా బరిలోకి దిగుతారు? మీరు ఆశ్చర్యపోతున్నారా? లేక రఘురామ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే ధైర్యం ఉందా?... Medak BRS MP Candidate I మెదక్ ఎంపీ పోటీపై హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు
Published On
By Jayabheri Daily
జయభేరి,లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. పార్టీ నేతల జంపింగ్, ఎంపీ అభ్యర్థుల ప్రకటన. అయితే ఇప్పటికే మూడు పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తుండగా.. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు సంబంధించిన కొన్ని ఆసక్తికర వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెదక్ ఎంపీ స్థానం నుంచి హరీశ్ రావు పోటీ... 
