#
Address
తెలంగాణ  

ప్రత్యామ్నాయ పార్టీలు లేదా నాయకులను ఎన్నుకుంటే వారు సమస్యలపై ప్రభుత్వాన్ని

ప్రత్యామ్నాయ పార్టీలు లేదా నాయకులను ఎన్నుకుంటే వారు సమస్యలపై ప్రభుత్వాన్ని మూడు ప్రధాన పార్టీలతో పాటు 11 రిజిస్టర్డ్ పార్టీలు, 38 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. సాధారణ ఎన్నికలకు భిన్నంగా, విద్యావంతులైన పట్టభద్రులచే శాసన మండలికి ఎన్నుకోబడే ఈ ఎన్నికల్లో విద్యావంతులు, పట్టభద్రుల సమస్యల పట్ల పూర్తి అవగాహన కలిగిన అభ్యర్థులను ఎన్నుకోవాలి.
Read More...
జాతీయం  

Kejriwal's own arguement : కోర్టులో సొంతంగా వాదించిన కేజ్రీవాల్...

Kejriwal's own arguement : కోర్టులో సొంతంగా వాదించిన కేజ్రీవాల్... ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీ ముగియడంతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ గురువారం ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. కేజ్రీవాల్ స్వయంగా కోర్టుకు ఈ సందర్భంగా తన వాదనను వినిపించారు. కేజ్రీవాల్ వాదనను ఈడీ తప్పుబట్టింది. ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో గురువారం ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. కోర్టు...
Read More...

Advertisement