#
tokens
ఆధ్యాత్మికం 

ttd increased - tokens : శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు భారీగా పెంపు

ttd increased - tokens : శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు భారీగా పెంపు ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. వేలాది మంది స్వామివారిని దర్శించుకుంటున్నారు. వారి బిల్లులు చెల్లిస్తున్నారు. గురువారం శ్రీవారిని 62,549 మంది దర్శించుకున్నారు. వీరిలో 26,816 మంది తలనీలాలు సమర్పించారు. ఆ ఒక్కరోజే తిరుమల తిరుపతి దేవస్థానానికి హుండీ ద్వారా 3.33 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అదే హడావుడి కొనసాగుతోంది. 18 కంపార్ట్‌మెంట్లలో...
Read More...

Advertisement