ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువకుడు అదృశ్యం
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
జయభేరి, ఆగస్టు 26:- ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ యువకుడు అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన మేడ్చల్ జిల్లా తుంకుంట లో చోటు చేసుకుంది. దూళ్ళ మోహన్ కృష్ణ అనే యువకుడు తన బాబాయి ఇంటి వద్ద ఉంటూ తుంకుంట లోని మోర్ సూపర్ మార్కెట్ లో పనిచేస్తున్నాడు.
Views: 0


