రసాయనాల వాడకం తగ్గించాలి

రసాయనాల వాడకం తగ్గించాలి

జయభేరి, తుర్కపల్లి, మే 20: రైతులు వ్యవసాయంలో రసాయనాల వాడకాన్ని తగ్గించాలని ఏవో శ్రీ ఉమా అన్నారు. మంగళవారం తుర్కపల్లి మండలం వెంకటాపూర్ గ్రామంలోని గ్రామపంచాయతీ ఆవరణలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి రైతులకు అవగాహన కల్పించడానికి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తక్కువ యూరియాను వాడాలని, సాగునీటిని ఆదా చేయాలని, పంట మార్పిడి చేయాలని, పర్యావరణాన్ని పాడాలని ఇట్టి అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ ఇందు ధర్ రెడ్డి, ప్రసన్న ఏఈఓ లు పృథ్వీరాజ్ ,రాకేష్, రైతులు ప్రభాకర్ రెడ్డి ,వాసుదేవ్ రెడ్డి, లక్ష్మీనరసయ్య, తదితరులు పాల్గొన్నారు

Read More సీఎం రేవంత్ ను అభినందించిన బీసీ నేతలు

Latest News

జనంసాక్షి ఎడిటర్ పై కేసు ఎత్తివేయాలి జనంసాక్షి ఎడిటర్ పై కేసు ఎత్తివేయాలి
జయభేరి, హైదరాబాద్ : జోగులాంబ గద్వాల జిల్లా, పెద్దధన్వాడ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్‌ ఫ్యాక్టరీ దుష్ప్రభావాలపై వరస కథనాలను ప్రచురించిన జనంసాక్షి పత్రిక ఎడిటర్ ఎం.ఎం.రహమాన్...
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జెండా ఆవిష్కరణ
ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ముగ్గు
శివం హిల్స్ కాలనీ లో R.R చికెన్ సెంటర్ ను ప్రారంభించిన
బ్లాస్టింగ్ చేస్తేనే ఆ టన్నెల్ తవ్వగలం!
కుంట్లూర్ గ్రామంలో విషాదం