రాష్ట్రంలో ఈదురుగాలుల బీభత్సం ఏడుగురి మృతి  

రాష్ట్రంలో ఈదురుగాలుల బీభత్సం ఏడుగురి మృతి  

జయభేరి : 

రాష్ట్రంలో ఈదురుగాలుల బీభత్సం ఏడుగురి మృతి
తెలంగాణ రాష్ట్రంలో ఈదురుగాలుల బీభత్సానికి ఏడుగురు మరణించారు.

Read More 20 సంవత్సరాల తర్వాత కలుసుకున్న విద్యార్థులు

నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం ఇంద్రకల్లో కోళ్ల ఫారం గోడ కూలి నలుగురు కార్మికులు మరణించారు. అదే జిల్లాలోని తెలకపల్లి మండల కేంద్రంలో పిడుగుపాటుకు లక్ష్మణ్(12) చనిపోయారు. 

Read More నూతన వధూవరులను ఆశీర్వదిస్తున్న డీసీసీ అధ్యక్షులు నర్సారెడ్డి 

మేడ్చల్ జిల్లా శామీర్పేట సమీపంలో ఈదురుగాలులకు భారీ వృక్షం విరిగి బైక్ మీద పడటంతో నాగిరెడ్డి, రామ్ రెడ్డి మరణించారు.

Read More వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి