రాష్ట్రంలో ఈదురుగాలుల బీభత్సం ఏడుగురి మృతి  

రాష్ట్రంలో ఈదురుగాలుల బీభత్సం ఏడుగురి మృతి  

జయభేరి : 

రాష్ట్రంలో ఈదురుగాలుల బీభత్సం ఏడుగురి మృతి
తెలంగాణ రాష్ట్రంలో ఈదురుగాలుల బీభత్సానికి ఏడుగురు మరణించారు.

Read More Telangana I కనించని కుట్రలో తెలంగాణ పాటమ్మ

నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం ఇంద్రకల్లో కోళ్ల ఫారం గోడ కూలి నలుగురు కార్మికులు మరణించారు. అదే జిల్లాలోని తెలకపల్లి మండల కేంద్రంలో పిడుగుపాటుకు లక్ష్మణ్(12) చనిపోయారు. 

Read More Telangana I జంప్ జిలానీల తో ఎల్బీనగర్ తికమక

మేడ్చల్ జిల్లా శామీర్పేట సమీపంలో ఈదురుగాలులకు భారీ వృక్షం విరిగి బైక్ మీద పడటంతో నాగిరెడ్డి, రామ్ రెడ్డి మరణించారు.

Read More College I సాంకేతికతతో భోధన చేయాలి

Views: 0