సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా బైక్, ఆటోలతో ర్యాలీ
మతోన్మాదాన్ని ప్రోత్సహించే బిజెపి నీ ఓడించండి:-రచ్చ కిషన్ సిపిఐ పార్టీ మండల కార్యదర్శి
సిపిఐ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి
జయభేరి, మేడిపల్లి :
ఈ ఎన్నికల్లో ఇండియా కూటమిలో భాగమైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డినీ మేడిపల్లి మండల సిపిఐ పార్టీ పూర్తి మద్దతు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలుపు కోసం సిపిఐ పార్టీ కార్యకర్తలు శాయశక్తుల కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ పార్టీ నాయకులు ఇస్తారి, ఉప్పల కొమరయ్య, జ్యోతి, నరసమ్మ, జి నాగరాజు, సోమరాజు, బొందయ్య, స్వామి, నరేష్, రఘు, సంపత్, ఖాదర్ ఆటో యూనియన్ నాయకులు D మదర్, వెంకటేష్, మల్లేష్, మణిదీప్, బాబు, ఏఐఎస్ఎఫ్ నాయకులు హరీష్, చిన్నబాబు, అరవింద్, ఆదిత్య, కార్తీక్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Read More క్షయ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి.
Latest News
11 Mar 2025 10:44:11
జయభేరి, దేవరకొండ : దేవరకొండ మండలం తాటికొల్ గ్రామపంచాయతీ పరిధిలోని వాగులో ఇసుక రీచ్ కు ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ
Post Comment