శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను కొనసాగిద్దాం
జయభేరి, ఘట్కేసర్ :

Read More Telangana journalist | అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి హామీ
దేశంలో ఒకే పౌరసత్వం, కాశ్మీర్లో అవరోధంగా ఉన్న ఆర్టికల్ 370 రద్దు కోసం శ్యాం ప్రసాద్ ముఖర్జీ తీవ్రంగా కృషి చేశారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు శంకర్ ముదిరాజ్, పెద్ది స్నేహ, జితేందర్ గౌడ్, బస్వ మమత,రాజేష్, మల్లేష్ యాదవ్, సాయిరాం, తేజ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
Views: 0


