College I సాంకేతికతతో భోధన చేయాలి
మల్లారెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఎఫీడీపీ ప్రారంభం
మేడ్చల్ :

Read More Modi I అక్టోబరు 2న రాష్ట్రానికి మోడీ
సాంకేతికతను అప్గ్రేడ్ చేయడానికి మరియు బోధనకు సహయపడే కొత్త విషయాలు తెలుసుకునేందుకు ఎఫీపీ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందన్నారు. నైపుణ్యాలను పెంచుకోవడం, విద్యార్థులకు కొత్తదనంతో పాఠాలు చెప్పడం అధ్యాపకులు అలవర్చుకోవాలన్నారు. అనంతరం ప్రిన్సిపాల్ మాధవిలత మాట్లాడుతూ ఐదు రోజుల కార్యక్రమంలో డాటా అనాలసిస్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ,ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ డిసైన్ అండ్ ఆటోమేషన్, స్టాక్ మార్కెట్, ట్రేడింగ్ అనాలసిస్ అంశాలపై అధ్యాపకులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల డీన్లలు. టీపీఓ, వివిధ కళాశాలల అధ్యాపకులు పాల్గొన్నారు.
Views: 0


