TSRTC : ఆర్టీసీ బస్సు పై దాడి చేసిన 100 మంది యువకులు

100 మందికి పైగా ముస్లిం వర్గానికి చెందిన యువకులు కత్తులు తల్వార్ల తో రోడ్డుపై నాన హంగామా సృష్టించి బస్సు పై దాడి చేయడం జరిగింది దాంతో కొంతమంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన చూసిన బస్సులోని ప్రయాణికులు భయభ్రాంతులకు గురై ఏమి చేయాలో తోచక అలాగే కూర్చుని పోయారు.

TSRTC : ఆర్టీసీ బస్సు పై దాడి చేసిన 100 మంది యువకులు

జయభేరి, రంగారెడ్డి :

రంగారెడ్డి జిల్లా కందుకూరు రాచులూర్ గేట్ సమీపంలో కల్వకుర్తి ఆర్టిసి బస్సు పై కొంతమంది దుండగులు అమానుషంగా బస్సు అద్దాలు పగలగొట్టి ప్రయాణికులపై దాడి చేయడం జరిగింది. ఈ సంఘటనపై పోలీసు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరడం జరుగుతుంది.

Read More Telangana I యువత ఆలోచన విధానం..!

Screenshot_2024_0516_172526

Read More Telangana I పదవి అమ్మది.. పెత్తనం కొడుకుది...

100 మందికి పైగా ముస్లిం వర్గానికి చెందిన యువకులు కత్తులు తల్వార్ల తో రోడ్డుపై నాన హంగామా సృష్టించి బస్సు పై దాడి చేయడం జరిగింది దాంతో కొంతమంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన చూసిన బస్సులోని ప్రయాణికులు భయభ్రాంతులకు గురై ఏమి చేయాలో తోచక అలాగే కూర్చుని పోయారు. ఈ తథాంగమంతా బస్సులోని ఓ ప్రయాణికుడు సెల్ ఫోన్ లో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Read More Telangana I ఇది గౌడలను అవమానించడమే..!

Views: 0