#
Question
తెలంగాణ  

KCR Polam Bata : 50 వేల మందితో గోదావరి ప్రాజెక్టుల వద్దకు వెళ్తాం..

KCR Polam Bata : 50 వేల మందితో గోదావరి ప్రాజెక్టుల వద్దకు వెళ్తాం.. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. చనిపోయిన రైతుల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం ప్రకటించాలని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ డిమాండ్‌...
Read More...
తెలంగాణ  

MLC Kavitha Arrest Case : సీన్ లోకి CBI ... కవితను విచారించేందుకు కోర్టు అనుమతి

MLC Kavitha Arrest Case : సీన్ లోకి CBI ... కవితను విచారించేందుకు కోర్టు అనుమతి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ నాయకురాలు కవితను విచారించేందుకు ఢిల్లీ కోర్టు సీబీఐకి అనుమతి ఇచ్చింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మరో పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుతం తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవితను విచారించేందుకు సీబీఐ ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేయగా... దానిని విచారించిన...
Read More...

Advertisement